Home » Daughter
MBBS Daughter: కిరణ్ కూతురు త్రిప్తి ఎంబీబీఎస్ చదివింది. ఆమెకు అవినాష్ వాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం త్రిప్తి ఇంట్లో తెలిసింది. అవినాష్ ఇంటర్ మాత్రమే చదవటంతో కిరణ్ వారి పెళ్లికి ఒప్పుకోలేదు.
కన్నబిడ్డ పెళ్లి కనులారా చూసి సంబరపడాలని భావించిన తండ్రి ప్రమాదవశాత్తు మృతి చెందినా భార్య, కుమార్తెలకు విషయం తెలపకుండా బంధుమిత్రులు పెళ్లి జరిపించిన హృదయవిచారకర సంఘటన చిక్కమగళూరు(Chikmagalur) జిల్లాలో చోటు చేసుకుంది.
మన్మోహన్ సింగ్ భార్య గుర్శరణ్ కౌర్, ఆయన ముగ్గురు కుమార్తెలు ఉపిందర్, దామన్, అమృత్ తదితరులు దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.
విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి భీమిలి బీచ్ వద్ద సీఆర్జడ్ ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణం చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని జీవీఎంసీకి ఆదేశం..
సిద్దిపేట నర్సాపూర్కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తిగా చేయగా.. రెండో కుమార్తె ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపిస్తున్నారు.
మద్యంమత్తులో తండ్రే కూతుర్ని విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం(Nuguru Venkatapuram)లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో కన్న తండ్రే ఓ చిన్నారిని అమ్మిన ఘటన హృదయాల్ని కలచివేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేం ద్రం(టీజీపీఏ)ను ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎ్సలు సందర్శించారు. ప్రాక్టికల్ ట్రైనింగ్లో భాగంగా ప్రొబేషనరీ ఐఏఎ్సలు శనివారం అకాడమీకి వచ్చారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విధి విక్రించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. అయినా ఆ దంపతులు ఆ బిడ్డ జ్ఞాపకాలను మరువలేకపోయారు. అందుకే తమ బిడ్డకు ఓణీల కార్యక్రమం కూడా నిర్వహించి, ఆమె స్మృతిలో మైమరిచి పోయారు.
తరచూ ఫోన్ మాట్లాడుతోందన్న ఆగ్రహంతో కన్న కూతురి పైనే ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది
కుమార్తె.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పేరెంట్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలువేరి మురళి కుమార్తె అనూష ఓ అబ్బాయిని ప్రేమించింది. వారి ప్రేమను అనూష తల్లిదండ్రులు అంగీకరించలేదు.