Home » Court
ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ కోర్టుకు హాజరుకాగా, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి న్యాయవాది పీయూష్ సచ్దేవ కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించారు.
ఎన్ఐఏ హెడ్క్వార్టర్స్లో రాణా ప్రస్తుతం ఎన్ఐఏ విచారణను ఎదుర్కొంటున్నారు. రాణాను న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ముందు హాజరుపరిచినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ సారథ్యంలోని ఎన్ఐఏ లీగల్ టీమ్ కూడా కోర్టుకు హాజరైంది.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్కు నోటీసులు జారీ చేయాలన్న ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్ను నేరుగా పరిగణనలోకి తీసుకోవడం అసాధ్యమని కోర్టు స్పష్టం చేసింది
Court Movie Fame Jabilli: ఒక మంచి సినిమా రావాలని కోర్టు మూవీ ఫేమ్ జాబిల్లి.. అదే శ్రీదేవి వాడపల్లిలోని గుడిలో మొక్కుకుందట. ఏడు వారాలు మొక్కు ఉండగా.. రెండో వారంలోనే కోర్టు సినిమాలో అవకాశం వచ్చిందట. వాడపల్లి గుడికి అందరూ రావాలని కోరుకుంటోంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న, విడాకుల కేసుల్లో ముందుగా మధ్యవర్తిత్వం జరపాలని సూచించారు. అది విఫలమైతేనే కేసు విచారణకు వెళ్లాలని అన్నారు
2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షి దనపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో ఉందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంటకలపాలనే దురుద్దేశంతోనే ప్రచురించారంటూ సాక్షి దినపత్రికకు మంత్రి లోకేష్ రిజిస్టర్ నోటీసు పంపించారు. అయితే అటునుంచి ఎలాంటి వివరణ రాలేదు.
సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్రెడ్డి, అర్జున్రెడ్డిల ముందస్తు బెయిల్పై హైకోర్టు వాదనలు పూర్తి చేసింది. న్యాయమూర్తి ఎన్.విజయ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు
అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు చిన్నారి దివ్య (7) హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది. బీరు సీసాతో గొంతు కోసి హత్య చేసిన గుణశేఖర్కి ఈ శిక్ష కిరాతకులకు గుణపాఠంగా నిలవనుంది
2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో బుధవారం న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్ష విధించింది. కాగా చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సహా నలుగురు నిందితులకు విజయవాడ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు