• Home » Chittoor

Chittoor

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య

చిత్తూరు జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం చంద్రమ్మ అనే మహిళ కనిపించకుండా పోయింది. పలమనేరు రూరల్ మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొని ముగ్గురి మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

 శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు: నారా భువనేశ్వరి

త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు: నారా భువనేశ్వరి

కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి కట్టుమిషన్లు, తోపుడు బండ్లు, వినికిడి మిషన్లను అందజేశారు.

మీ కుటుంబ బాధ్యత మాది..

మీ కుటుంబ బాధ్యత మాది..

‘మీ బాధ్యత మాది. అధైర్య పడకండి’ అంటూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రవికుమార్‌ కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

కృషి, పట్టుదలతో విజయాలు

కృషి, పట్టుదలతో విజయాలు

నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

దర్జాగా ఖరీదైన బైక్‌ను దొంగలించి దానిపైనే షికార్లు కొట్టిన ఓ ప్రేమజంట కథ ఇది. ఎక్కడా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌కు దొరక్కూడదన్న ఆలోచనతో వాకీటాకీలతో మొత్తం తంతు నడిపించారు.

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

తిరుమల కొండను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుపతి నుంచి డీజిల్‌ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేలా ప్లాన్‌ చేస్తున్నారు.

పగలు కూడా పొలాల్లోనే ఏనుగుల తిష్ట

పగలు కూడా పొలాల్లోనే ఏనుగుల తిష్ట

చంద్రగిరి మండలం, ఎగువ కూచివారిపల్లె పంట పొలాల్లో పగలు కూడా ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. దీంతో రైతులు విలవిలలాడిపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి