• Home » Chittoor

Chittoor

Dry waste: పొడి చెత్త తీసుకుని నిత్యావసరాలు

Dry waste: పొడి చెత్త తీసుకుని నిత్యావసరాలు

మనం రోజూ పారిశుధ్య సిబ్బందికి ఇస్తున్న పొడి చెత్తను భవిష్యత్తులో అలాగే ఎత్తిపెట్టుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛరథం కార్యక్రమంలో భాగంగా మన వద్దనున్న పొడి చెత్త తీసుకుని మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు.

DCCB: డీసీసీబీ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

DCCB: డీసీసీబీ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా సహకారకేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి 14మంది ఉద్యోగుల సస్పెన్షన్‌, రిమూవల్‌పై హైకోర్టు స్టే మంజూరు చేసింది.సమగ్ర విచారణ పూర్తయ్యేవరకు వారిని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని బ్యాంకు సీఈవోకు ఉత్తర్వులు జారీచేసింది.

Education: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

Education: టెన్త్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు తన వంతు కృషి చేస్తానని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.

AP News: కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రి సీజ్‌

AP News: కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రి సీజ్‌

కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రిని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్‌ థియేటర్‌, ఆపరేషన్‌కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్‌ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.

Ditwa: తిరుపతి జిల్లాకు నేడు భారీ వర్ష సూచన

Ditwa: తిరుపతి జిల్లాకు నేడు భారీ వర్ష సూచన

గత ఆరు గంటల్లో ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలిన దిత్వా.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

Elephant: ఆపరేషన్‌ గజ

Elephant: ఆపరేషన్‌ గజ

కాలు విరిగి చెరువులో కదల్లేని స్థితిలో ఉండిపోయిన ఒక ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది.

Boyakonda: బోయకొండలో ఆన్‌లైన్‌ సేవలు

Boyakonda: బోయకొండలో ఆన్‌లైన్‌ సేవలు

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ భక్తుల సౌకర్యం కోసం అమ్మవారి సేవలు ఆన్‌లైన్‌ ద్వారా కూడా పొందవచ్చునని ఈవో ఏకాంబరం పేర్కొన్నారు.

Elephant : పంటలపై ఏనుగు దాడి

Elephant : పంటలపై ఏనుగు దాడి

పులిచెర్ల మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదు. కమ్మపల్లె పంచాయతీలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది.

Ditwah Cyclone: కొనసాగుతున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్.!

Ditwah Cyclone: కొనసాగుతున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్.!

బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారయణలు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.

TDP Leader: పాపం.. ఆ జిల్లా టీడీపీ నేత ఇక లేరు...

TDP Leader: పాపం.. ఆ జిల్లా టీడీపీ నేత ఇక లేరు...

రైలు ఢీకొని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు మృతిచెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నర్రావుల బాబు అనే టీడీపీ నాయకుడు నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్లాడు. అక్కడ రైలు పట్టాలు దాడుతుంగా అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు

తాజా వార్తలు

మరిన్ని చదవండి