Home » Chandrababu
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను కిందకేసి పగులగొట్టిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని, అతని అనుచరులను ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్త గుర్తున్నారా..? ఆయన హఠాన్మరణం..
రాష్ట్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని మాజీ సీఎం జగన్, వారి సైకోలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రప్పా రప్పా అంటారా.. మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? అంటూ వారిపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా..
గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి భరత్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పొగాకు బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారతదేశం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందా లేదా అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వాదన గురించి అడిగినప్పుడు, చంద్రబాబు 'ఎవరికీ లొంగిపోవాల్సిన అవసరం లేదు' అని బదులిచ్చారు. మాకు మా సొంత వ్యూహాలు ఉన్నాయి. ట్రంప్ను ఎవరు నియంత్రిస్తారు? ఆయన తనకు నచ్చినట్లు మాట్లాడతారు అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
నల్లబర్లీ పొగాకుకు బదులు ఇకపై ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని ఏపీ ప్రభుత్వం రైతుల్ని కోరింది. కోకో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలని సూచించింది. పామ్ ఆయిల్ రైతులు నష్టపోకుండా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుల్ టైం డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు దళానికి నిర్ణయాత్మక, క్రమశిక్షణ కలిగిన, దార్శనిక నేతృత్వాన్ని హరీష్ గుప్తా అందించనున్నారని..
మీ రాష్ట్రంలో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. శ్రామిక శక్తిలో మహిళల్ని మరింతగా భాగస్వాములు కావించాలన్నారు. జనం జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేద్దామన్నారు.
ఏపీ సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు రాజధాని అమరావతిలో సమీక్ష
టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.సూపర్-6 హామీల అమలుతోపాటు అమరావతి పునరుద్ధరణపై దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించామన్నారు