Home » Chamala Kiran Kumar Reddy
దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్కసుతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మండిపడ్డారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా జలాలపై హరీశ్రావు చేసిన సవాల్ను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పత్తి సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించామని, ఆ తర్వాత 3 నెలల్లో రూ.29వేల కోట్ల పెట్టుబడులు సాధించామని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను విలన్ను చేసే ప్రయత్నం.. ఆయన మేనల్లుడు హరీశ్రావు చేస్తున్నాడంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Chamal Kiran Kumar: కమిషన్ ముందు వన్ టూ వన్ మాత్రమే సమాధానం చెప్తానని కేసీఆర్ ఎందుకు అన్నారని.. వన్ టూ వన్ మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కేటీఆర్ చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం.. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీతో బీఆర్ఎస్ వాళ్లే అలా మాట్లాడించారేమో..’ అంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
కాళేశ్వరంలో అవినీతి జరగనప్పుడు కమిషన్ విచారణ అనగానే ఎందుకు భయపడుతున్నారని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పేమీ చేయకుంటే కేసీఆర్ ముఖమెందుకు చాటేస్తున్నారని నిలదీశారు.
Seethakka Slams KTR : సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే.. పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలని హితవుపలికారు. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది అంటూ ఫైర్ అయ్యారు.
తెలంగాణకు కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన ఎంపీలు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.