Home » Chamala Kiran Kumar Reddy
తెలంగాణకు కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన ఎంపీలు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.
సీఎం రేవంత్రెడ్డి రబ్బర్ స్టాంప్ కాదని, ప్రజాపాలన చేస్తున్న విప్లవకారుడని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. రేవంత్ పాలన చేపట్టిన 15 నెలల్లోనే ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.
బూతు పురాణానికి పేటెంట్ అంటూ ఉంటే అది మాజీ సీఎం కేసీఆర్దేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. హరీశ్రావుకు..
శాసన సభాపతిని అవమానించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారే.. మళ్లీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడొస్తారోనని తాము కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీకి వస్తే అనేక సమస్యలకు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు.
కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన కేదార్ మృతిపై మౌనమెందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి తెలిపారు. రేపో.. మాపో మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.
‘మా ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల టైమ్ ఉంది. ఈ నాలుగేళ్లలో అన్ని స్కీములూ అమలు చేసి చూపిస్తం’ అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో పథకాలు అమలు చేయకుంటే ప్రజలే తమకు బుద్ధి చెబుతారన్నారు.
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాధనంతో దోస్తులను కాపాడుకున్న ఘనత మాజీ మంత్రి కేటీఆర్కే దక్కుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు.