Home » Cancer
రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. 2030 నాటికి ఈ తీవ్రత మరింత పెరగనుందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తాజా నివేదిక హెచ్చరిస్తోంది.
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సిన్ను ప్రాథమిక వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సిగరెట్ స్మోకింగ్ ప్రధాన కారణంగా వచ్చే క్యాన్సర్ కేసులు ఢిల్లీలో విచిత్రస్థితిని చూపిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఢిల్లీలో లంగ్ క్యాన్సర్ రోగుల్లో స్మోకర్స్ నిష్పత్తి 90% నుంచి 50%కి తగ్గింది. అయితే, నాన్-స్మోకర్స్ కేసులు గణనీయంగా పెరిగాయి.
మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.
భారతదేశంలో కూడా క్యాన్సర్ మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ఎక్కువ మరణాలకు కారణమవుతోంది. భారతదేశంలో క్యాన్సర్ మరణాలకు సంబంధించిన సమాచారాన్ని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని మనం తినే సాధారణ ఆహారం ద్వారానే తగ్గించుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?
సాధారణంగా స్మోకింగ్ లేదా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని అనుకుంటారు. కానీ, పొగాకు ఉత్పత్తులు వాడకపోయినప్పటికీ జెన్ జీ, మిలియనీల్స్కు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే..
క్యాన్సర్ శరీరాన్ని నెమ్మదిగా ప్రభావితం చేసే వ్యాధి. ఇది జీవశక్తిని మెల్లగా మింగేస్తూ, అవయవాల్లో అసాధారణ మార్పులు తెస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ మార్పులు ఏవో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన భాగం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేగంగా మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇది ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ 5 ఆహారాలు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా క్యాన్సర్ బాధితులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నారు. గతేడాది నవంబరు నుంచి ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల్లో ఎన్సీడీ 3.0 పేరిట క్యాన్సర్ స్ర్కీనింగ్ సర్వే నిర్వహించగా.. రాష్ట్రంలో 2 లక్షల మందిని అనుమానితులుగా గుర్తించారు.