Home » Bengaluru News
సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్లి టీ గానీ, టిఫిన్, భోజనం గానీ తింటే ఆ హోటల్ వాళ్లు బిల్లు ఇస్తారు. ఆ బిల్లుపై ఎంత అమౌంట్ వేశారు.. అందులో సీజీఎస్టీ ఎంత, ఎస్జీఎస్టీ ఎంత, సర్వీస్ ఛార్జీ ఎంత, ఇతర అనవసర బిల్లులు ఏమైనా వేశారా..
భగభగ మండే ఎండల్లో గ్యాస్ బండ చుక్కలు చూపిస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం వినియోగ దారులు గంటల తరబడి క్యూలో వేచియుండాల్సి వస్తోంది.
కేసీ వ్యాలి మురుగునీరు మూడోవిడత శుద్ధీకరణ చేయకుండానే కోలారు చెరువులకు విడుదల చేసి విషం నింపుతున్నారంటూ రంగు మారిన నీటి బాటిల్తో జేడీఎస్ ఎమ్మెల్యే మంజునాథ్ నిరసన తెలిపారు.
డీకే శివ కుమార్తో తనది పాలు, తేనె సంబంధం అని తమ నెవరూ విడదీయలేరని సీఎం సిద్దరామయ్య అన్నారు.
రాజధాని బెంగళూరు నగరంలో వేసవి కాలం ప్రారంభంతోనే ఎండ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా మార్చి మధ్యనుంచి ఏప్రిల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది.
రాత్రి వేళ సరదాగా ‘బుల్లెట్ రైడ్’కు వెళ్లిన ఇద్దరు యువతులు ప్రమాదబారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.
విజయనగర జిల్లా, హగరిబొమ్మనహళ్ళి తాలూకా, మాలవి జలాశయం తీర ప్రాంతాల్లో విదేశీ డెమోసెల్ క్రేన్ (క్రౌంచ్) పక్షులు సందడి చేస్తున్నాయి. ఆహారం కోసం వేలాది పక్షులు ఈ ప్రాంతానికి రావడం గమనార్హం.
ఆయనవి ‘గాలి’ మాటలు.., ఆయన చెప్పేవాటిలో ఒక్కటికూడా నిజం లేదని గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి జనార్దన్రెడ్డిపై మాజీ మంత్రి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభకు గాలి జనార్దన్రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ తమ్ముడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదు.. తలరాత రాసి ఉంటే మా అన్న సీఎం అవుతారు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్రెడ్డి మరణించారని, మిస్ ఫైరింగ్ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.