• Home » Ayodhya Sriram

Ayodhya Sriram

Chennai: అయోధ్య బాల రాముడికి వెండి కిరీటం

Chennai: అయోధ్య బాల రాముడికి వెండి కిరీటం

అయోధ్య బాల రాముడికి చెన్నైలోని అఖిల భారత హిందూ మహాసభ తరఫున 2 కిలోల వెండి కిరీటం అందించనున్నారు. ఈ మేరకు ఆ వెండి కిరీటం తయారీని సోమవారం తమిళ నూతన సంవత్సరం రోజున ప్రారంభించారు.

Ayodhya Surya Tilak: అయోధ్యలో కన్నుల పండువగా నవమి వేడుకలు లైవ్..

Ayodhya Surya Tilak: అయోధ్యలో కన్నుల పండువగా నవమి వేడుకలు లైవ్..

అయోధ్య రామ్ లల్లాలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు ఆలయంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్య భగవానుడు బాలరామునికి తన కిరణాలతో తిలకం దిద్దాడు.

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.

అయోధ్యకు విమాన సేవలు హర్షణీయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

అయోధ్యకు విమాన సేవలు హర్షణీయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు శుక్రవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Flight Services: శ్రీ రాముడి భక్తులకు అదిరిపోయే వార్త

Flight Services: శ్రీ రాముడి భక్తులకు అదిరిపోయే వార్త

అయోధ్య శ్రీరాముడిని(Ayodhya Sri Ram) దర్శించుకోవాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది.

 శ్రీరామ జన్మభూమి ట్రస్టు చీఫ్‌ నృత్యగోపాల్‌దాస్‌ ఆరోగ్యం విషమం

శ్రీరామ జన్మభూమి ట్రస్టు చీఫ్‌ నృత్యగోపాల్‌దాస్‌ ఆరోగ్యం విషమం

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి పోస్టులో రూ.2100 కోట్ల చెక్కు.. తర్వాత ఏమైందంటే..

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి పోస్టులో రూ.2100 కోట్ల చెక్కు.. తర్వాత ఏమైందంటే..

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇప్పటివరకు 2.85 కోట్ల మంది భక్తులు వచ్చారు. కోట్లాది రూపాయల విరాళాలు అందాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అంతేకాదు ఓ భక్తుడు 2100 కోట్ల రూపాయల చెక్కు కూడా ఇచ్చారని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Ayodhya : అయోధ్యలో రూ. 50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లిన దొంగలు

Ayodhya : అయోధ్యలో రూ. 50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లిన దొంగలు

రామ జన్మభూమి అయోధ్యలో దొంగలు రూ.50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లారు. ఎల్లప్పుడూ భద్రతా సిబ్బంది కనుసన్నల్లో ఉండే భక్తి పథ్‌, రామ్‌ పథ్‌ మార్గాల వెంబడి వెదురు కర్రలకు అమర్చిన 3800

Viral Video: కొత్త పార్లమెంట్ భవనంలో వర్షం లీక్.. స్పందించిన ప్రతిపక్షాలు

Viral Video: కొత్త పార్లమెంట్ భవనంలో వర్షం లీక్.. స్పందించిన ప్రతిపక్షాలు

నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఆ క్రమంలో అందుకు సంబంధంచిన వీడియోలను ఆ యా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై వారంతా విమర్శలు గుప్పించారు.

Lucknow : అయోధ్య మసీదుకిచ్చిన స్థలం నాది!

Lucknow : అయోధ్య మసీదుకిచ్చిన స్థలం నాది!

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నీపూర్‌ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందినదని ఢిల్లీకి చెందిన మహిళ రాణీ పంజాబీ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి