Home » ATM
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ఏటీఎమ్, డెబిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేశాయి. అవేంటంటే..
చిన్న మొత్తాల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎంల నుంచి చిన్న కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చిన్న నోట్ల కొరతపై ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సీఎంఎస్ వాహనంలోని డబ్బులతో పారిపోయిన డ్రైవర్ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రూ.34.90లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లావాదేవీ ఛార్జీలను పెంచింది. ఇంటర్ఛేంజ్ ఫీ పెరిగిన నేపథ్యంలో ఈ మార్పు అనివార్యమని ఎస్బీఐ తెలిపింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన ఊటీలో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఊటీలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారు. వాటర్ బాటిళ్లు ఎక్కడా కనిపించవు. అయితే.. పర్యాటకుల కోసం ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
డబ్బులొచ్చే ఏటీఎం, బంగారం వచ్చే ఏటీఎంలు చూశాం... పిజ్జా, పాలు అందించే వెండింగ్ మెషీన్ల గురించి విన్నాం. అక్కడితో ఆగలేదు... ఇప్పుడు డూప్లికేట్ తాళాలు అందించే ఏటీఎంలు వచ్చేశాయి.
తిరుమలలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నానా హంగామా స్పష్టించాడు. రాత్రి 11.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముందున్న ఏటీఎంలోకి ప్రవేశించిన అతడు పలుచోట్ల వైర్లను కట్ చేశాడు. అనంతరం ఏటీఎం మిషన్ చుట్టూ అనుమానాస్పదంగా తిరిగాడు.
ఓ మహిళ నగదు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం గదిలోకి వెళ్తుంది. ఓ దొంగ ఆమెను అనుసరిస్తూ అదే ఏటీఎం గదిలోకి వెళ్లి వెనుకే నిలబడ్డాడు. ఏటీఎం కార్డును మిషిన్ లోపల స్క్రాచ్ చేయగా.. డబ్బులు రాలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
SBI ATM: గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఏటీఎమ్ సెంటర్ల లూటీని పరిశీలిస్తే.. దొంగలు సెక్యూరిటీ లేని ఏటీఎమ్ సెంటర్లను టార్గెట్ చేస్తున్నారు. అర్థరాత్రి తర్వాత వచ్చి దొంగతనాలు చేస్తున్నారు.
బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదును జమచేసే ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ డబ్బును ఏటీఎంలలో జమచేయకుండా అక్షరాల నలభై లక్షల యాభైవేల రూపాయలతో పరారయ్యాడు.