• Home » AP Politics

AP Politics

Minister Parthasarathi: జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి దారులు పారిపోయారు

Minister Parthasarathi: జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి దారులు పారిపోయారు

కూటమి పాలనలో తల్లికి వందనం, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని కొలుసు మంత్రి పార్థసారథి తెలిపారు. తమ ప్రభుత్వంలో పిల్లలను చదివించి, వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

AP Crime Rate: భయం పోయింది.. భద్రత పెరిగింది..

AP Crime Rate: భయం పోయింది.. భద్రత పెరిగింది..

గత వైసీపీ ప్రభుత్వంలో బిక్కుబిక్కు మంటూ బతికిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రాకతో పెద్ద ఉపశమనం లభించింది. ప్రభుత్వం మారితే భయం పోయి భద్రతకు భరోసా ఉంటుందనే వారి నమ్మకం నిజమైంది.

Talliki Vandanam: తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారం మానాలి.. లేదంటే..: మంత్రి లోకేష్

Talliki Vandanam: తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారం మానాలి.. లేదంటే..: మంత్రి లోకేష్

'తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి, రూ.2వేలు నా ఖాతాలో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు' అన్నారు మంత్రి నారా లోకేష్. 'వైసీపీ ప్రచారం చేస్తున్న మాటల్ని రుజువు చేయాలని, లేకుంటే..

Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడ్డ కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం

Perni Nani: పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడ్డ కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం

రేషన్ బియ్యం దుర్వినియోగంపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై నాని చేసిన చేసిన వ్యాఖ్యల పట్ల కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Minister Kollu Ravindra: పేర్ని నాని.. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు

Minister Kollu Ravindra: పేర్ని నాని.. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు

ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్‌లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.

 MLA Adinarayana: లిక్కర్‌ సొమ్ముతో బంగారం

MLA Adinarayana: లిక్కర్‌ సొమ్ముతో బంగారం

వైసీపీ పాలనలో యథేచ్ఛగా దోచుకున్న లిక్కర్‌ సొమ్ముతో జగన్‌రెడ్డి సతీమణి భారతీరెడ్డి సుమారు 400 కేజీల బంగారం కొనుగోలు చేశారని ప్రభుత్వ విప్‌, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు

Minister Nara Lokesh: రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం

Minister Nara Lokesh: రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం

మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి మాజీ సీఎం జగన్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ తన సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేసి కోర్టుకు ఈడ్చారని లోకేష్ ఫైర్ అయ్యారు.

Minister Ramanaidu: పోలవరం, బనకచర్లతో రాయలసీమ అభివృద్ధి: మంత్రి నిమ్మల

Minister Ramanaidu: పోలవరం, బనకచర్లతో రాయలసీమ అభివృద్ధి: మంత్రి నిమ్మల

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాక్రాసంఘాలు తీసుకువచ్చి, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాతే మహిళలకు పూర్తిస్థాయిలో స్వతంత్రం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

MLA Nasir Ahmed: జగన్‌, భారతి.. మహిళలకు క్షమాపణ చెప్పాలి

MLA Nasir Ahmed: జగన్‌, భారతి.. మహిళలకు క్షమాపణ చెప్పాలి

మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డిల కు కొమ్ముకాస్తున్న జగన్‌, సాక్షి ఎండీ వైఎస్‌ భారతి మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని గుంటూరు...

Gummadi Sandhya Rani: మనుషులా? మృగాలా?

Gummadi Sandhya Rani: మనుషులా? మృగాలా?

మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా? మృగాలా..! సజ్జల కు సమాజంలో తిరిగే హక్కులేదు’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘చేయకూడని తప్పులు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి