Home » AP Politics
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ క్లబ్కు భూమి కేటాయించిన విషయంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు తమకు తెలియకుండా కలెక్టర్కు లేఖ ఇవ్వడంపై ప్రశ్నించారు. విష్ణుకుమార్రాజు పొరపాటుగా ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని క్షమాపణలు తెలిపారు.
MP Kesineni Shivnath: పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
YS Jagan: ఏపీలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇలానే కొనసాగితే అరాచకం తప్ప ఏమీ కనిపించదని విమర్శించారు. ఎంపీ మిథున్రెడ్డిని టార్గెట్ చేసి ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని చెప్పారు. తప్పుడు సాక్ష్యాలతో ఇబ్బంది పెడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.
MP Kalisetti Appalanaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.
వైసీపీ రాజకీయం, దివర్షన్ పాలిటిక్స్పై మంత్రుల ఆరోపణలు. జగన్ అక్రమ ఆస్తుల గురించి చర్చ వంచించడానికి గోశాలపై వైసీపీ వివాదాలు పెంచుతోంది
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2019లో జగన్తో జరిగిన గొడవను వివరించారు. కోడెల శివప్రసాదరావు గురించి చిల్లర రాజకీయాలు చెయ్యకుండా మాట్లాడటానికి జగన్తో ఆయన వాగ్వాదం జరిగింది
గాజువాక వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కంటనీరు కార్చారు. తన పెద్ద కుమారుడు వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకున్నారు.
వైసీపీలో రాజకీయ సలహా మండలిని పునర్వ్యవస్థీకరించిన జగన్ 33 మందితో జంబో కమిటీని ఏర్పాటు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్గా నియమించారు,
టీడీపీ సానుభూతిపరులు కన్యాకుమారి కుటుంబంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం దాడికి తెగబడింది. రాళ్లు, వేట కొడవళ్లతో హరినాథ్, వెంకటేశ్, కన్యాకుమారిపై విచక్షణారహితంగా రెచ్చిపోయారు.