• Home » AP Fiber Net

AP Fiber Net

AP FiberNet: ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ప్రభుత్వం

AP FiberNet: ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ప్రభుత్వం

ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని ప్రభుత్వం పునర్ నియామకం చేసింది. తొమ్మిది మంది సభ్యులతో ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీ నియమించింది.

AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ డెసిషెన్

AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ డెసిషెన్

AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్‌లో చేర్చుకుంది.

ఒకేసారి 248 మంది ఔట్

ఒకేసారి 248 మంది ఔట్

AP Fibernet: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 248 ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించింది సర్కార్.

AP FiberNet: కొలువుల పత్రాలు లేకున్నా జీతాలు!

AP FiberNet: కొలువుల పత్రాలు లేకున్నా జీతాలు!

అక్రమాలకు నిలయమైన ఫైబర్‌నెట్‌లో నియామక ఉత్తర్వులు లేకుండా దాదాపు 200 మంది పనిచేస్తున్నట్టు తాజాగా తేలింది.

GV Reddy : 2029లోనూ మా సార్‌ సీఎం కావాలి!

GV Reddy : 2029లోనూ మా సార్‌ సీఎం కావాలి!

ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్‌ జీవీ రెడ్డి.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

 GV Reddy: ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ జీవీ రెడ్డి రాజీనామా

GV Reddy: ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ జీవీ రెడ్డి రాజీనామా

GV Reddy Resignation: ఏపీ ఫైబర్ నెట్‌ సంస్థలో ఇటీవల చైర్మన్, ఎండీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎండీ, చైర్మన్‌ను కూడా సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఈ వివాదం చల్లారినట్లు లేదు. ఈ నేపథ్యంలోనే జీవీరెడ్డి తన పదవీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Minister Janardhan Reddy: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఏపీ ఫైబర్ నెట్ అధికారుల భేటీ.. ఏం చర్చించారంటే

Minister Janardhan Reddy: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఏపీ ఫైబర్ నెట్ అధికారుల భేటీ.. ఏం చర్చించారంటే

Minister BC Janardhan Reddy: ఏపీ ఫైబర్ నెట్ సమావేశం ఇవాళ హాట్ హాట్‌గా జరిగింది. ఈ భేటిలో అధికారులపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

 GV Reddyః ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం

GV Reddyః ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం

GV Reddyః ఏపీఎస్ ఎఫ్ఎల్ ప్లాన్లను రివైజ్ చేస్తామని ఏపీఎస్ ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్‌ను ప్రజలకు అందిస్తామని అన్నారు..

Chairman GV Reddy : ఫైబర్‌నెట్‌ను ముంచేశారు!

Chairman GV Reddy : ఫైబర్‌నెట్‌ను ముంచేశారు!

ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ను రూ.2,150 కోట్ల మేర గత యాజమాన్యం ముంచేసిందని ఆ సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ నిధులు ఏమయ్యాయో .. ఎందుకోసం ఖర్చు చేశారో లెక్కాపత్రం లేదన్నారు.

Andhra Pradesh: సంచలన నిర్ణయం.. 410 మంది ఉద్యోగుల తొలగింపు..

Andhra Pradesh: సంచలన నిర్ణయం.. 410 మంది ఉద్యోగుల తొలగింపు..

వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్‌కు రూ.1200 కోట్లు అప్పులు చేయడం సహా రూ. 900 కోట్లు బకాయిలు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్‌లో అక్రమంగా అర్హత లేకున్నా ఉద్యోగులను నియమించిందని జీవీరెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి