• Home » AP Election Counting

AP Election Counting

MLC Election Result: ప్రభుత్వంపై పాజిటివ్ ఓటింగ్.. వైసీపీని నమ్మని యూత్

MLC Election Result: ప్రభుత్వంపై పాజిటివ్ ఓటింగ్.. వైసీపీని నమ్మని యూత్

ఏపీలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు. తూర్పు, పశ్చిమగోదావరి స్థానంలో కూటమి అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు.

Breaking News: గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో ఊహించని పరిణామం

Breaking News: గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో ఊహించని పరిణామం

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

AP Election Results 2024: ఎటు చూసినా ఎగిరిన  పసుపు జెండా!

AP Election Results 2024: ఎటు చూసినా ఎగిరిన పసుపు జెండా!

అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.

AP Politics: బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

AP Politics: బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌‌కు సినిమా మొదలైనట్టేనా..?

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌‌కు సినిమా మొదలైనట్టేనా..?

పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్‌ స్టేషన్లో శనివారం రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్టు తెలిసింది.

AP Politics: జగన్ ఇంటికి అమరావతి రైతులు.. కారణమిదే..?

AP Politics: జగన్ ఇంటికి అమరావతి రైతులు.. కారణమిదే..?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో రైతులు మళ్లీ అమరావతిని రాజధానిగా చేస్తారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారాన్ని కూడా అమరావతిలోనే చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

TDP: జగన్ చెప్పినట్లే ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి:  నిమ్మల రామానాయుడు

TDP: జగన్ చెప్పినట్లే ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి: నిమ్మల రామానాయుడు

వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan Reddy) చెప్పినట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయమని చెప్పారు.

TDP WIN : సైకిల్‌ సునామీ

TDP WIN : సైకిల్‌ సునామీ

సైకిల్‌ కూటమి సునామీలో అనంతలో అధికార పార్టీ గల్లంతైంది. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకీ సాధ్యం కాని తిరుగులేని, చారిత్రక విజయాన్ని టీడీపీ కూటమి సొంతం చేసుకుంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ ఖాతాలో వేసుకున్నాయి. ఒక దశలో గుంతకల్లు, ధర్మవరం, కదిరి, మడకశిర నియోజకవర్గాలలో ఒకటో రెండో వైసీపీ ఖాతాలోకి వెళుతున్నట్లు కనిపించాయి. కానీ అలాంటి అవకాశాన్ని ఓటర్లు ఏమాత్రం ఇవ్వలేదు. గంపగుత్తగా చంద్రన్నకు కానుకగా ఇచ్చేశారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 12 స్థానాలను టీడీపీ గెలిచింది. 1994లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో ఒక్క తాడిపత్రి మినహా 13 అసెంబ్లీ స్థానాలను టీడీపీ, వామపక్ష కూటమి గెలిచింది. ఈ రికార్డులన్నింటినీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ...

AP Elections Results: ఏపీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?

AP Elections Results: ఏపీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్‌పై ఫైనల్‌గా ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లకు...

Election Results:ఏపీలో గెలుపు.. లండన్‌లో సంబరాలు..

Election Results:ఏపీలో గెలుపు.. లండన్‌లో సంబరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి గెలుపును తమ గెలుపుగా విశ్వవ్యాప్తంగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి