Home » AP Cabinet Meet
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మొత్తం రూ.70 వేల కోట్లు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా మంత్రులు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ను ఆలింగనం చేసుకుని పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది.ఈ సమావేశంలో కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
ఏపీ కేబినెట్లో పోలవరం-బనకచర్లపై అంతర్గత చర్చ జరిగింది. వరద జలాలను మాత్రమే ఏపీ వాడుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న 3వేల టీఎంసీలను మాత్రమే ఏపీ వాడుకుంటుందని తెలిపారు. వరద జలాలను తెలంగాణ కూడా వాడుకోవచ్చని తమకు అభ్యంతరం లేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
CM Chandrababu: ఇది వరకు నేరస్థులు ప్రభుత్వానికి బయపడి వెళ్ళిపోయేవారని.. ఇప్పుడు మనం నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేరం చేసి మళ్ళీ ప్రభుత్వంపైనే నిందలు వేసే పరిస్థితి నేడు నెలకొందని తెలిపారు.
ఏపీ కేబినెట్ భేటీ బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రిమండలితో చర్చించనున్నారు.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశంలో మద్యం కుంభకోణంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ కేసు గురించి మంత్రులు ఎవరూ మాట్లాడవద్దని సీఎం స్పష్టం చేశారు.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో జరుగనుంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ఏడాది పాలనపై ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.