• Home » Andhrapradesh

Andhrapradesh

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్‌-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.

Ananthapuram News: నేను ఏసీబీ ఇన్‏ఫార్మర్‏ను మాట్లాడుతున్నా.. రూ. లక్ష ఇవ్వాల్సిందే..

Ananthapuram News: నేను ఏసీబీ ఇన్‏ఫార్మర్‏ను మాట్లాడుతున్నా.. రూ. లక్ష ఇవ్వాల్సిందే..

నేను ఏసీబీ ఇన్‏ఫార్మర్‏ను మాట్లాడుతున్నా.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. ఏసీబీ సీఐ ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకుని పలువురిని బెదిదిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 Ananthapur News: గంజాయి గ్యాంగ్ అరాచకం.. తరచూ గొడవలు, దాడులు

Ananthapur News: గంజాయి గ్యాంగ్ అరాచకం.. తరచూ గొడవలు, దాడులు

సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.

FOOLD COMMISSION :ఏమిటీ ఆహారం ?

FOOLD COMMISSION :ఏమిటీ ఆహారం ?

కాలం చెల్లిన పౌష్టికారాన్ని గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ఎలా పంపిణీ చేస్తారని రాష్ట్ర ఫుడ్‌ కమిషన సభ్యురాలు గంజిమాల దేవి ఐసీడీఎస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ నగర్‌ పాఠశాలలో ఉన్న అంగనవాడీ కేం ద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టిక ఆహారంపై తేదీ, నెల, సంవత్సరం పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని అంగనవాడీ టీచర్లకు సూచించా రు.

Tirupati News: తిరుపతిలో ఈట్‌ స్ట్రీట్‌.. త్వరలో అందుబాటులోకి..

Tirupati News: తిరుపతిలో ఈట్‌ స్ట్రీట్‌.. త్వరలో అందుబాటులోకి..

తిరుపతిలో ఫుడ్‌ కోర్ట్‌కు ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. మొత్తం ఈ ఫుడ్‌ కోర్ట్‌లో 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వీలైనంత తొందరగా నిర్మింపజేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తలు తిరుపతికి విచ్చేస్తుంటారు.

GOD: ఘనంగా అయ్యప్పస్వామికి లక్షపుష్పార్చన

GOD: ఘనంగా అయ్యప్పస్వామికి లక్షపుష్పార్చన

పట్టణంలోని కేశవనగర్‌లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి విజయ్‌కుమార్‌, అ య్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో శనివారం స్వామికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మం గళవాయిద్యాల నడుమ సాగింది.

TDP: పిల్లల ఉన్నతికి తపించేది ఉపాధ్యాయులే

TDP: పిల్లల ఉన్నతికి తపించేది ఉపాధ్యాయులే

అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే నని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. పట్టణం లోని బీఎస్‌ఆర్‌ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ని ర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి పరిటాలశ్రీరామ్‌ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.

MLA: సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

MLA: సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

మారుతు న్న కాలానికి అనుగు ణంగా విద్యార్థు సాంకేతిక విజ్ఞానాన్ని సక్రమం గా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ సూచించారు. ఆయన శుక్రవారం కదిరి పట్టణంలోని బాలికల జూని యర్‌ కళాశాల, నల్లచెరువు మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌, తనకల్లు మండలపరిధిలోని సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న గిరిజన బాలిక ల గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Ananthapuram News: కాటేస్తున్న కాలభైరవులు.. మూడు నెలల్లోనే 106 కేసులు నమోదు

Ananthapuram News: కాటేస్తున్న కాలభైరవులు.. మూడు నెలల్లోనే 106 కేసులు నమోదు

వీధికుక్కలతో అక్కడి ప్రజలు భయపడాల్సి వస్తోంది. ఏదైనా పనిమీద బయటకు వెళితే.. తిరిగి ఇంటికి జాగ్రత్తగా వస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా వీధికుక్కలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం మూడు నెలల్లోనే 106 కేసుల నమోదయ్యాయంటే ఇక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Minister Savitha: పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు..

Minister Savitha: పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు..

పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబే... అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు హాయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి