Home » Andaman and Nicobar Islands
తెలుగు రాష్ట్రాలకు వెలుపల కూడా తెలుగుదేశం పార్టీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అండమాన్- నికోబార్ లోని మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి జరిగిన ఎన్నికలో..
మన భారతదేశంలోని ఓ రహస్య ప్రాంతం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ దీవుల్లోకి అడుగుపెడితే చావే. అక్కడకు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రయాణాలు నిషేధించింది. భారతదేశంలో మృత్యు దీవిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉందంటే..
IRCTC Andaman Tour 2025: ఏకాంతంగా మెత్తటి ఇసుక తిన్నెలపై ప్రశాంతమైన సముద్ర తీరంలో విహరించాలనుందా.. అందుకోసం మనదేశంలోనే ఓ అద్భుతమైన ప్రాంతం ఉంది. అది, మరేదో కాదు. ఆహ్లాదకరమైన అండమాన్ నికోబార్ దీవులు. అంతదూరం ఎలా వెళ్లగలం. చాలా ఖర్చవుతుందే అని సంకోచించకండి. తక్కువ ఖర్చుతోనే అండమాన్ సందర్శించేందుకు IRCTC ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు..
భారత తీర గస్తీ దళం అండమాన్ దీవుల దగ్గర భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుందని సోమవారం అధికారులు వెల్లడించారు.
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్బ్లెయిర్ పేరు శ్రీ విజయపురంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు.
వలస పాలకుల ముద్ర నుంచి దేశానికి విముక్తి కల్పించాలనే ప్రధాన నరేంద్ర మోదీ విజన్కు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును 'శ్రీ విజయం పురం'గా మారుస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్షా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
ఖరీఫ్ సీజన్లో భారతదేశంలోని రైతులతోపాటు సాధారణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు(rains) సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) నికోబార్ దీవులకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్పూర్లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడి వాయుగుండంగా మారనుంది....