• Home » Amaravati

Amaravati

Crime News: భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..

Crime News: భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..

Crime News: నందిగామ గోపీనాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని భార్యను ఒత్తిడి చేశాడు. కేసు వెనక్కి తీసుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో గత అర్ధరాత్రి 2:30 గంటల వరకు భార్య వెంకటలక్ష్మితో భర్త గోపినాథ్ గొడవపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Perni Nani: ఆ సమయంలో రాజకీయాలు మానేయాలనిపించింది..

Perni Nani: ఆ సమయంలో రాజకీయాలు మానేయాలనిపించింది..

Perni Nani: నకిలీ పట్టాల వివాదంలో పేర్ని నానిని అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్నినాని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీ

నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీ

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి బదిలీల ప్రక్రియ చేపడుతూ ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 30లోగా హేతుబద్దీకరణ, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

Bonda Uma: అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..

Bonda Uma: అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..

Bonda Uma: గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

AP News: తల్లికి వందనం పథకానికి జీవో జారీ

AP News: తల్లికి వందనం పథకానికి జీవో జారీ

Thalliki Vandanam Scheme: సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. గురువారం తల్లుల ఖాతాల్లో నగదు జమ..

Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి..

Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి..

Parawada Pharma Accident: అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలో దుర్ఘటన సంభవించింది. కంపెనీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

శాంతియుత నిరసన చేపట్టిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు అరాచక వాదులుగా విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. మహిళలనే కనీస జ్ఞానం లేకుండా చెప్పులు విసిరారు. బూతులు, దుర్భాషలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.

Visakhapatnam: కృష్ణంరాజు అరెస్టు

Visakhapatnam: కృష్ణంరాజు అరెస్టు

జగన్‌ చానల్‌ డిబేట్‌లో అమరావతి ప్రాంత మహిళలను తీవ్రంగా కించపరుస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ1, సీనియర్‌ జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.

Shock to YS Jagan: పొదిలిలో వైఎస్ జగన్‌కు నిరసన సెగ

Shock to YS Jagan: పొదిలిలో వైఎస్ జగన్‌కు నిరసన సెగ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చారు. అక్కడ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్‌కు నిరసన సెగ తగిలింది.

MLA Kotamreddy: సజ్జల, కొమ్మినేనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హాట్ కామెంట్స్...

MLA Kotamreddy: సజ్జల, కొమ్మినేనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హాట్ కామెంట్స్...

Kotamreddy: పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన‌ వ్యాఖ్యలుగానే తాను‌ భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా‌ అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి