Home » AIMIM
పాకిస్థాన్ అభివృద్ధిలో అర్ధ శతాబ్దం వెనకపడిందని, వారి బడ్జెట్ భారత్ రక్షణ వ్యయం అంత కూడా కాదని ఒవైసీ విమర్శించారు. ఉగ్రవాదంపై పాక్ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్బాబు, సూర్యనారాయణ మాట్లాడారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ చేతులు కలపకపోవడం వల్ల బీజేపీ లాభపడిందని చాలా మంది విశ్లేషణల చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే కాదు.. హైదరాబాద్ ఫ్యాక్టర్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని కొందరు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ కూడా పోటీ చేసింది.
కస్టడీ పెరోల్ కింద ప్రతిరోజూ పోలీసు ఎస్కార్ట్ మధ్యే జైలు నుంచి బయటకు వెళ్లి 12 గంటల సేపు ఆయన ప్రచారం చేసుకోవచ్చు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ ఈ వెసులుబాటును సుప్రీం ధర్మాసనం కల్పించింది.
ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు.
ఓవైసీ బ్రదర్స్కు(Owaisi Brothers) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు.
‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?
వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సిద్ధమైంది. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.
జీహెచ్ఎంసీ కౌన్సిల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు కార్పొరేటర్లు కొట్టుకున్నారు.. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది..
బల్దియా(GHMC) అధికారులతో బహదూర్పురా(Bahadurpura) ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్(MLA Mohammed Mubeen) దురుసుగా ప్రవర్తించారు. పెండింగ్ పనుల విషయంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి బూతు పురాణం వినిపించారు.