• Home » AIMIM

AIMIM

Asaduddin Owaisi: మరోసారి పాక్‌ పరువు తీసేసిన ఒవైసీ.. ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ పై సెటైర్లు..

Asaduddin Owaisi: మరోసారి పాక్‌ పరువు తీసేసిన ఒవైసీ.. ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ పై సెటైర్లు..

Asaduddin Owaisi Slams Pakistan: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ఫొటోను బహూకరించారు. ఆ చిత్రం ఇటీవల భారతదేశంపై పాకిస్థాన్ జరిపిన దాడికి సంబంధించినదని పేర్కొన్నారు. కానీ ఆ ఫోటో 2019 కి సంబంధించినది. దీంతో దాయాది దేశానికి తనదైన స్టైల్లో మరోమారు చురకలంటించారు AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.

Operation Sindoor: మానవళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

Operation Sindoor: మానవళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రచారం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందనీ, అయితే ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఈ విషయాన్ని కూడా ప్రపంచ దృష్టికి మనం తీసుకెళ్లాలని ఒవైసీ అన్నారు.

Asaduddin Owaisi: మీరెంత మీ బడ్జెట్‌ ఎంత

Asaduddin Owaisi: మీరెంత మీ బడ్జెట్‌ ఎంత

పాకిస్థాన్‌ అభివృద్ధిలో అర్ధ శతాబ్దం వెనకపడిందని, వారి బడ్జెట్‌ భారత్‌ రక్షణ వ్యయం అంత కూడా కాదని ఒవైసీ విమర్శించారు. ఉగ్రవాదంపై పాక్‌ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు

BJP: ఎంఐఎం-కాంగ్రెస్‌ది ఫెవికాల్‌ బంధం

BJP: ఎంఐఎం-కాంగ్రెస్‌ది ఫెవికాల్‌ బంధం

అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌, ఎంఐఎం మధ్య ఫెవికాల్‌ బంధం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, పాల్వాయి హరీశ్‌బాబు, సూర్యనారాయణ మాట్లాడారు.

Delhi Election: విజయం లేదు.. ప్రభావం మాత్రం ఉంది.. ఢిల్లీ ఎలక్షన్లలో మజ్లీస్ ఏం చేసింది..?

Delhi Election: విజయం లేదు.. ప్రభావం మాత్రం ఉంది.. ఢిల్లీ ఎలక్షన్లలో మజ్లీస్ ఏం చేసింది..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ చేతులు కలపకపోవడం వల్ల బీజేపీ లాభపడిందని చాలా మంది విశ్లేషణల చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే కాదు.. హైదరాబాద్ ఫ్యాక్టర్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని కొందరు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ కూడా పోటీ చేసింది.

Delhi Elections: ఎంఐఎం అభ్యర్థికి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్‌

Delhi Elections: ఎంఐఎం అభ్యర్థికి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్‌

కస్టడీ పెరోల్ కింద ప్రతిరోజూ పోలీసు ఎస్కార్ట్ మధ్యే జైలు నుంచి బయటకు వెళ్లి 12 గంటల సేపు ఆయన ప్రచారం చేసుకోవచ్చు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ ఈ వెసులుబాటును సుప్రీం ధర్మాసనం కల్పించింది.

Owaisi: బంతి వాళ్ల కోర్టులోనే ఉంది.. 'ఇండియా' కూటమితో పొత్తుపై ఒవైసీ

Owaisi: బంతి వాళ్ల కోర్టులోనే ఉంది.. 'ఇండియా' కూటమితో పొత్తుపై ఒవైసీ

ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్‌కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు.

Bandi Sanjay:  ఓవైసీకి హిందూ ఫోబియా పట్టుకుంది

Bandi Sanjay: ఓవైసీకి హిందూ ఫోబియా పట్టుకుంది

ఓవైసీ బ్రదర్స్‌కు(Owaisi Brothers) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు.

Bandi Sanjay: ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులివ్వరేం?

Bandi Sanjay: ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులివ్వరేం?

‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?

Waqf Act: వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? చట్టం సవరణపై వివాదమెందుకు?

Waqf Act: వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? చట్టం సవరణపై వివాదమెందుకు?

వక్ఫ్‌ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సిద్ధమైంది. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి