Home » Sports » Cricket News
పూర్తి ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు మజా అందించింది. బ్యాటర్లు విఫలమైన చోట టైటాన్స్ బౌలర్లు కాస్త పోరాడినా....
ఐపీఎల్లో విషాదం చోటు చేసుకుంది. లీగ్లో మ్యాచ్ల బ్రాడ్కాస్ట్ ఇంజనీర్గా వ్యవహరిస్తోన్న ఇంగ్లండ్కు చెందిన 76 ఏళ్ల జాన్ విలియమ్...
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే నుంచి రాజస్థాన్ జట్టులోకి వెళ్లిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు.
మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో శుభారంభంపై దృష్టి పెట్టాయి. నేడు జరిగే పోరులో శుబ్మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్ను శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న పంజాబ్ తలపడుతుంది.
ఐపీఎల్ 2026 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్ స్పందించాడు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ను రికార్డుల వేటను ప్రారంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓ రికార్డుతో తన వేటను ఆరంభించాడు. ఈ మ్యాచ్లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.
ఐపీఎల్లో దశాబ్దానికి పైగా తమను వెంటాడుతున్న ఆరంభ మ్యాచ్ ఓటమి నుంచి ముంబై ఇండియన్స్ గట్టెక్కింది. 2012లో చివరిసారిగా తమ తొలి మ్యాచ్ గెలిచిన జట్టు ఆ తర్వాత...
ఐపీఎల్ ఆరంభానికి ముందు ఏదో ఒక నెపంతో వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని మాజీ కెప్టెన్ సునీల్...
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును కూడా ముంబై తన ఖాతాలో వేసుకోనుంది. ఆ రికార్డు ఏంటంటే...
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇటీవల రూ.12 కోట్ల విలువ ఫెరారీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తరచూ ముంబై వీధుల్లో దాన్ని నడుపుతూ పాండ్య కనిపిస్తుంటాడు. తాజాగా...