మీరు ఉదయాన్నే ఈ అల్పాహారాలు తింటున్నారా? అయితే, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చని అంటున్నారు.
కొన్ని ఆహార పదార్థాలతో పనీర్ తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలకూర కూడా ఈ ఆహారాలలో ఒకటి. దీనిని పనీర్తో కలిపి తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
వృద్ధాప్యం వచ్చినా కొన్ని చిట్కాలతో కంటి చూపును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి చాలా మంది తెగ కష్టపడతారు. కఠినమైన డైటింగ్తో పాటు జిమ్లో గంటలు తరబడి చెమటలు పట్టేలా వ్యాయామాలు చేస్తారు. అయితే, కేవలం ఈ 5 హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలలో ప్రోటీన్, కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మరోవైపు పండ్లలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు ఆరోగ్యానికి మంచివి. వీటిని ఎక్కువుగా మరిగించి తాగుతారు. అయితే, పొరపాటున కూడా ఈ లోహపు పాత్రలలో పాలు మరిగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలు విషపూరితంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
మామిడి పండు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి, మామిడి పండు తిన్న తర్వాత వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది తింటే జీవితంలో మధుమేహం రాదని అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి ఎన్ని గంటలకు భోజనం చేయాలనేదానిపై కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
డయాబెటిస్ కంట్రోల్ చేయాలంటే మీ డైట్లో వీటిని చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ను సహజంగా నియంత్రించవచ్చని సూచిస్తున్నారు.