• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ భార్యకు ఊరట..

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ భార్యకు ఊరట..

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట లభించింది. లక్ష్మీదుర్గపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను న్యాయస్థానం రద్దు చేసింది.

సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

జస్ట్ సీసీటీవీ కెమెరా వైర్ కట్ చేయబోయి.. పొరపాటున కేబుల్ వైర్ కట్ చేసింది. తన ఇంట్లో దొంగలు పడి160 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లిపోయారంటూ కట్టుకథ అల్లింది.

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

రాజమండ్రి జిల్లాలో జరిగిన కల్తీ పాల ఘటనపై NHRC సుమోటోగా చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సీఎస్‌, డీజీపీకు నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఉమ్మడి ప.గో.జిల్లాలో డీలిమిటేషన్.. నూతన నియోజకవర్గాలు ఎన్నంటే..

ఉమ్మడి ప.గో.జిల్లాలో డీలిమిటేషన్.. నూతన నియోజకవర్గాలు ఎన్నంటే..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 1852, 1962, 1978, 2008 సంవత్సరాల్లో నాలుగుసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1952లో మొదటిసారి ఉమ్మడి పశ్చిమలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్‌లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది.

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.

ముందుకెళ్ల్లి...వెనక్కి మళ్లీ...

ముందుకెళ్ల్లి...వెనక్కి మళ్లీ...

ప్రత్తిపాడు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో కొన్నిరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి ముందుకు వెళ్తూ... వెనక్కిమళ్ళుతూ అటవీ అధికారులకు చిక్కడం లేదు. సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి వారం రోజులుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. హనుమాన్‌ బృందాలు, రెస్క్యూటీంలు పెద్దపులి

బూట్లో బుస్‌ బుస్‌..

బూట్లో బుస్‌ బుస్‌..

అమలాపురం రూరల్‌, మార్చి 17 (ఆం ధ్రజ్యోతి): బూట్లో దూరిన ఓ తా చుపాము బుసలు కొడుతూ హత లెత్తించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం ఈదరపల్లి రుద్రరాజు రామ లింగరాజు నగర్‌లోని కట్టా త్రినాథ్‌ ఇంటి వద్ద మంగళవారం రాత్రి తాచుపాము

కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రత్యేక ఆపరేషన్ల కొనసాగింపు

కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రత్యేక ఆపరేషన్ల కొనసాగింపు

కాకినాడ జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి