• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

విషాదం మిగిల్చిన యాత్ర

విషాదం మిగిల్చిన యాత్ర

చుట్టూ అడవి.. పెద్ద కొండలు.. చిమ్మ చీకటి.. దట్టంగా కమ్మేసిన పొగమంచు.. ఒకరికొకరు కని పించే పరిస్థితి లేదు..అంతా గాఢ నిద్రలో ఉన్నా రు.. బస్‌ చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌ రోడ్‌లో వేగంగా వెళుతోంది.. చలి ఎక్కువగా ఉండడంతో బస్‌ కిటికీల అద్దాలూ వేసే ఉన్నాయి.. సమయం తెల్లవారుజామున 4:30.. ఒక్కసారిగా పెద్ద కుదు పు.ఏం జరుగుతుందో తెలిసే లోపే.. పెద్ద ఎత్తున హాహాకారాలు..బస్సుమూడు ఫిల్టీలు వేసుకుంటూ లోయలో తల్లకిందులుగా పడిపోయింది.

సత్యదేవుడి సన్నిధిలో 15న మెట్లోత్సవం

సత్యదేవుడి సన్నిధిలో 15న మెట్లోత్సవం

అన్నవరం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి ఆలయంలో ధనుర్మాస ప్రారంభసూచికగా ఈనెల 15న మె ట్లోత్సవం నిర్వహించనున్నట్టు ఈవో త్రినాథరా వు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7గంటలకు స్వామి,అమ్మవార్లను గ్రామసేవకు తీసుకెళ్లి 9గంటలకు తొలిపావంచా

ఆసుపత్రి ప్రాంగణం.. వాహనాలు కొట్టేస్తాం!

ఆసుపత్రి ప్రాంగణం.. వాహనాలు కొట్టేస్తాం!

కాకినాడ క్రైం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌కు ప్రతి రోజు వేలాది మంది రోగులు, క్షతగాత్రులు వస్తుంటారు. వేల మంది వరకు ఆసుపత్రిలోని పలు విభాగాల వార్డుల్లో చికిత్స పొందుతుంటారు. అయితే వారి కోసం వచ్చే సంబంధీకులు కంగారులో ద్విచక్ర వాహనాలను ఆసుపత్రి ప్రాంగణంలో

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి

స్వయం సహాయక సంఘాల మహిళలు స్వ యం సమృద్ధి సాధించి తమ జీవనప్రమాణాలు పెంపొందించుకోవాలని డీఆర్‌డీఏ అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సత్యం నాయుడు ఆకాంక్షించారు.రాజానగరంలోని సెర్ప్‌ కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఐబీ విజన్‌ శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే బత్తుల బలరా మకృష్ణ అన్నారు. మండలంలోని కణుపూరు గ్రా మంలో శుక్రవారం నిర్వహించిన జనవాణి-ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆయన పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీ కరించారు. ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పింఛన్లు, వీధి దీపాలు, రోడ్లు,సాగునీరు, తాగునీరు వంటి సమస్యలపై అర్జీలు సమర్పించారు.

పిల్లలైన.. పెద్దలు!

పిల్లలైన.. పెద్దలు!

స్నేహబంధం చాలా మధుర మైనది.. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లయినా చెరిగిపోదు.. చెదిరిపోదు..

అర్ధరాత్రి అమానుషం!

అర్ధరాత్రి అమానుషం!

పిఠాపురం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వేళ కత్తులతో వెంబడించి మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన పిఠాపురంలో తీవ్ర సంచనలం రేకెత్తించింది. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీ వద్ద గల జేజీఆర్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అల్లం సునీ త బుధవారం అర్ధరాత్రి

ఏజెన్సీ టు పెద్దాపురం..

ఏజెన్సీ టు పెద్దాపురం..

కిర్లంపూడి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో పోలీసులు గురువారం 24.69 కి లోల గంజాయిని పట్టుకుని ఏడుగురిని అరె స్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. కిర్లంపూడి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈగల్‌ టీమ్‌ సహకారంతో రాజ

పోనీళ్లే.. అనుకోవద్దు!

పోనీళ్లే.. అనుకోవద్దు!

పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారులు జరిమానాలకు పరిమితం కావడంతో రైల్వే ప్రయాణికుల జేబులకు లక్షల్లో చిల్లు పడు తోంది.

వేగం.. తీసింది ఇద్దరి ప్రాణం!

వేగం.. తీసింది ఇద్దరి ప్రాణం!

జగ్గంపేట, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా జగ్గంపేట మం డలం రామవరం లోని బొప్పిడి సిరామిక్స్‌ ఫ్యా క్టరీ వద్ద గురువారం వే గంగా వచ్చి



తాజా వార్తలు

మరిన్ని చదవండి