• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

Amaravati : వైసీపీ నేతల అక్రమాలపై స్పీకర్ లేఖ

Amaravati : వైసీపీ నేతల అక్రమాలపై స్పీకర్ లేఖ

అమరావతి: మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో అక్రమంగా భూములు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మాజీ సైనికుల భూములకు ఎన్‌వోసీల జారీలో అక్రమాలపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపణలు చేశారు.

 రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శనివారం అన్నదాత సుఖీభవ పథకాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చిన్నరాముడుతో కలిసి ఆయన ప్రారంభించారు.

సత్యదేవుడి ఖాజానాకు భారీ ఆదాయం

సత్యదేవుడి ఖాజానాకు భారీ ఆదాయం

అన్నవరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులు తమ సెల్‌ఫోన్లను భద్రపరిచేందుకు శనివారం నిర్వహించిన టెండర్‌ కం బహిరంగ వేలం ద్వారా స్వామివారి ఖజానాకు భారీగా ఆదాయం లభించింది. ఏడా దికి రూ.97.32 లక్షలు చెల్లించేందుకు హెచ్చుపాటకు గు

రాజమహేంద్రవరంలో అగ్నిప్రమాదం

రాజమహేంద్రవరంలో అగ్నిప్రమాదం

రాజమహేంద్రవరం, ఆగస్టు 2 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలోని శ్యామలా టాకీస్‌ సమీపంలోని ఒక ఫుట్‌వేర్‌ షాపులో అగ్ని ప్రమాదం సంభవించిం ది. డీఎఫ్‌వో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలాజీ అక్వేరియం అండ్‌ పెట్‌, ఫ్యాక్టరీ ఫుట్‌వేర్‌ షాపుల్లో మంట

కొడుకు.. కుట్ర!

కొడుకు.. కుట్ర!

బీమా సొమ్ముల కోసం మానవత్వాన్ని మంటకలిపి కన్న తండ్రినే చంపాలనుకున్నాడు కొడుకు. మోటారుసైకిల్‌పై వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొన్నాడు. పైగా గుర్తు తెలియని వాహనం ఢీకొందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసువిచారణలో ఆలస్యంగా నిజాలు బయటపడడంతో కటకటాల పాలయ్యాడు.

కలిసిరాని శ్రావణం..

కలిసిరాని శ్రావణం..

రావులపాలెం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. శ్రావణంలో కూడా కర్పూర రకం అరటికి అ

రైల్వే ప్రయాణికులకు అభద్రత!

రైల్వే ప్రయాణికులకు అభద్రత!

రాజమండ్రి రైల్వే స్టేషను లోపల ఒక వైపు డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా తని ఖీలు చేస్తుండగా.. స్టేషను బయట ఓ మహిళ మెడలో ఆభరణాలు దొంగిలిం చ డానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు.

రెచ్చిపోతోన్న మట్టి మాఫియా

రెచ్చిపోతోన్న మట్టి మాఫియా

రాజానగరం మండలంలో మట్టి మాఫియా ఆగడాలు జోరుగా సాగుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు మాఫియా విసిరే కాసులకు కక్కుర్తి పడుతూ కనీసం కన్నెత్తి చూడడం లేదు.

46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ

46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ

రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్‌ మొదటి విడత పెట్టుబడి సాయం అందించినట్టు రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

ఒక ఊరు..నూరు లాడ్జిలు!

ఒక ఊరు..నూరు లాడ్జిలు!

ఆ ఆలయానికి వెళితే వసతికి వెతుక్కోవాల్సిన పనే ఉండదు.. ఆలయం ఎదుట నిలబడి ఎటు చూసినా రూమ్స్‌ అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డులు దర్శనమిస్తాయి..



తాజా వార్తలు

మరిన్ని చదవండి