• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

భక్తవత్సల గోవింద..

భక్తవత్సల గోవింద..

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు.

పుష్కరాలు విజయవంతం చేస్తాం

పుష్కరాలు విజయవంతం చేస్తాం

2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అన్ని వర్గాల సహకారంతో విజయవంతం చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

కేశవస్వామి అన్నదాన ట్రస్టుకు విరాళం

కేశవస్వామి అన్నదాన ట్రస్టుకు విరాళం

ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తో కిటకిటలాడింది.

YSRCP: బైబై..వైసీపీ..!

YSRCP: బైబై..వైసీపీ..!

YSRCP: ప్రతిపక్ష వైసీపీ రెక్కలూడిపోతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీ మారిపోతున్నారు. అవకాశమిస్తే క్యూకట్టేలా ఉన్నారు. వైసీపీ తన వైఖరి వల్లే ప్రజల్లో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటోంది.

శనేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

శనేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

మందపల్లి శనేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు.

పట్టుపట్టారు!

పట్టుపట్టారు!

ఉప్పాడ అంటే చేనేత..రంగురంగుల చీరలు.. మోడళ్లు.. వీటిపై మనసుపారేసుకోని మహిళ లంటూ ఉండరు.. ఎక్కడో హైదరాబాద్‌, విశాఖ నుంచి ఎందరో ప్రముఖులు ఇక్కడకు వచ్చి చీరలు కొనుగోలు చేస్తారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా నన్నయ వర్శిటీలోని ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ భవనంలో శనివారం బోధన, బోధనేతర సిబ్బందికి యోగాగురువు ఎన్‌.శివశంకర్‌ ప్రాణాయామం, యోగాసనాలను సాధన చేయించారు.

దోపిడీకి బయలుదేరి.. గంజాయితో పట్టుబడి...

దోపిడీకి బయలుదేరి.. గంజాయితో పట్టుబడి...

కొవ్వూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): గంజాయి తో ఏడుగురిని అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీ ఎస్పీ జి.దేవకుమార్‌ తెలిపారు. కొంతమంది వ్య క్తులు కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూ రు రోడ్‌ కం రైలు బ్రిడ్జి వద్ద కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం, తాళ్లపూడి ఎస్‌ఐ టి.రామకృష్ణ శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. కారులో అ నుమానస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అరె స్టు చేశారు. వారి నుంచి 26 కిలోల గంజాయి, బాలినో కా

పాములేరు వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

పాములేరు వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

మారేడుమిల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతమైన అల్లూరి సీతరామరాజు జిల్లా మారేడుమిల్లి పాములేరు వాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శనివారం విజయవాడ నుంచి 10 మంది స్నేహితులు మారేడుమిల్లి పర్యాటకానికి వచ్చారు. పాములేరు వాగు లో డి.సాలీస్‌ (23), కటకం రవితేజ (30), మ

నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో..

ఒకప్పుడు నాన్నలు కఠినంగా ఉండేవారు. తమ పిల్లలకు విలన్లుగా కనిపించేవారు. కేవలం చదువుకు మాత్రమే విలువ ఇచ్చేవారు. ఏదైనా కొనమంటే పదేపదే ఆలోచించేవారు. ఇప్పుడు వద్దు అని కరాఖండీగా చెప్పేవారు. చదువుకొంటేనే మంచి భవిష్యత్తు అని వారి స్టైల్లో చెప్పేవారు. అయితే వారి మాటలు చెవికెక్కించుకున్న పిల్లలు నేడు మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అప్పట్లో పిల్లలు కూడా నాన్నను ఏదైనా అడగాలంటే భయపడేవారు. అమ్మ ద్వారానే నాన్న



తాజా వార్తలు

మరిన్ని చదవండి