AP ECET- 2025: ఏపీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మొత్తం 35,187 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు
స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి సోమవారం ప్రారంభించారు.
మండలంలోని తవళం గ్రామ సమీపంలో పాపాగ్ని నది పరివాహక ప్రాంతంలోని ఆంజనేయస్వామి ఎద్దుల పరుసలో భాగంగా సోమవారం ఘనంగా ఎద్దు పూజ నిర్వహించారు.
ఎన్పీకుంట మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కోరారు.
తమ డిమాండ్లను అంగీకరించాలని వైద్యఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్మిషన కింద విధు లు నిర్వహిస్తున్న సీహెచఓలు సోమవారం నిరవధిక సమ్మెకు శ్రీకా రం చుట్టారు.
మండలంలోని గుంజేపల్లి గ్రామంలో పోషణ పక్వాడ్పై సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1983- 84లో పదో తరగతి చదివిన విద్యార్థులు దాదాపు 42 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో ఆదివారం సమావేశమయ్యారు.
మండలంలోని శతాబ్దాల క్రితం గోవిందురాజులపల్లి ఏర్పడక ముందు నుంచి అక్కడ 30 అడుగుల ఎత్తైన ఇరగలమ్మ బురుజుడేంది
స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో ఆర్సీపీ ఆధ్వర్యంలో న్యాయసేవా సదస్సును ఆదివారం నిర్వహించారు.
సత్యసాయి యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు మండలంలోని పాముదుర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరానికి అనూహ్య సంద్పన లభించింది