• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

Collector బాల్యవివాహాలు అరికట్టాలి: కలెక్టర్‌

Collector బాల్యవివాహాలు అరికట్టాలి: కలెక్టర్‌

బాల్య వివాహాలు అరికట్టి, బాల్య వివాహ రహిత జిల్లాగా శ్రీసత్యసాయి జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు.

Kalabirava వైభవంగా కాలభైరవాష్టమి

Kalabirava వైభవంగా కాలభైరవాష్టమి

పట్టణంలోని స్వయంభు కాలభైరవస్వామి ఆలయంలో మహాకాలభైరవాష్టమి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారిని అలంకరించి, పూజలు చేశారు.

Ayyappa స్వామియే శరణం అయ్యప్పా..!

Ayyappa స్వామియే శరణం అయ్యప్పా..!

అయ్యప్ప నామస్మరణతో మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం మార్మోగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల.. అయ్యప్ప నామస్మరణ నడుమ దీక్షధారులు అగ్నిగుండ ప్రవేశం చేశారు.

Finance Minister సాస్కీ నిధులను వాడుకోండి

Finance Minister సాస్కీ నిధులను వాడుకోండి

సాస్కీ (స్పెషల్‌ అసిస్టెన్స టూ స్టేట్స్‌ ఫర్‌ కేపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌) స్కీమ్‌ ద్వారా జిల్లాకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్‌ పీఆర్‌ ఎస్‌ఈ చిన్న సుబ్బరాయుడును ఆదేశించారు.

Pattabhiram జనవరికి చెత్తను ఖాళీ చేయాలి

Pattabhiram జనవరికి చెత్తను ఖాళీ చేయాలి

డంపింగ్‌ యార్డులో చెత్తను జనవరి చివరినాటికి ఖాళీ చేయాలని, లేదంటే ఏజెన్సీ మార్చేందుకు వెనుకాడబోమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ బయోమైనింగ్‌ చేస్తున్న సంస్థను హెచ్చరించారు.

FARMERS: వంతెన నిర్మాణంతో రైతుల్లో ఆందోళన

FARMERS: వంతెన నిర్మాణంతో రైతుల్లో ఆందోళన

మండలంలోని బూదిలి సమీ పం చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో పంటలు సాగుచేస్తున్న రైతు లు ఆందోళనకుగురవుతుందన్నారు. బూదిలి వద్దనున్న పాత వంతెన దెబ్బతినడంతో, చిత్రావతి నదిపై వంతెన నిర్మాణానికి రూ.8.52కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

MLA RAJU: విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం

MLA RAJU: విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం

విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. విద్యాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ కృషి చేస్తుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

GRIEVENCE: తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వరా?

GRIEVENCE: తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వరా?

పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారు. ఏడాది దాటినా నష్టపరిహారం చెల్లించలేదంటూ చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామ రైతులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం చిలమత్తూరులో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

TDP: అభివృద్ధి బాటలో సోమందేపల్లి

TDP: అభివృద్ధి బాటలో సోమందేపల్లి

అభివృద్ధి బాటలో సోమందేపల్లి మండలం పరుగులు పెడుతోంది. మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నారు.

మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు

మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు

పట్టణంలోని గవిమఠం ఆవరణంలో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటులో భాగంగా ఆ స్థలా న్ని తహసీల్దారు మహబూబ్‌బాషా, ఎంపీడీవో రవి ప్రసాద్‌ శుక్రవారం పరిశీలించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి