PM Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Jun 06 , 2025 | 01:48 PM
Chenab Railway Bridge: యావత్ దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ బ్రిడ్జితో పాటు మరో రైలు బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభించారు.
చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరిగింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జిగా పిలువబడుతున్న ఈ బ్రిడ్జి శుక్రవారం ప్రారంభం అయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. ఉదమ్పూర్.. శ్రీనగర్.. బారాముళ్లా రైల్ లింగ్ (USBRL) ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. యావత్ దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ బ్రిడ్జితో పాటు మరో రైలు బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభించారు.
ఇవి కూడా చూడండి
ఘనంగా అఖిల్, జైనాబ్ల వివాహం..
ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు..
జగన్ సాధించిన అతిపెద్ద ఘనత ఏంటంటే..
Updated at - Jun 06 , 2025 | 01:48 PM