MP Etela Rajender: కవిత కొత్త పార్టీ పెట్టదు.. ఎవర్ని నమ్మాలో అర్ధం కావట్లేదు

ABN, Publish Date - May 29 , 2025 | 10:00 PM

MP Etela Rajender: కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదు.. నాయకులు, కుటుంబీకుల ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం నేరమని అన్నారు. ఇవన్నీ నేర్పించింది కేసీఆర్ కాదా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో బీఆర్ఎస్‌ కలవబోతుందని కవిత లేఖ ద్వారా తెలిపారు. ఈ పరిణామాలను రెండు పార్టీల్లోని నేతలు ఖండిస్తున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదు.. నాయకులు, కుటుంబీకుల ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం నేరమని అన్నారు. ఇవన్నీ నేర్పించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.


ఇవి కూడా చూడండి

నా ఇంటికి వస్తారా బిడ్డా .. టచ్ చేస్తే తోలు తీస్తా

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

Updated at - May 29 , 2025 | 10:01 PM