చంపేస్తామంటున్నారు..బ్రాహ్మణులకు దర్శకుడు అనురాగ్ క్షమాపణ
ABN, Publish Date - Apr 19 , 2025 | 01:10 PM
Director Anurag Kashyap Apologizes: ఆయన బ్రాహ్మణులపై చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గాయి. శుక్రవారం బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణులపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గాయి. శుక్రవారం బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పారు. బెదిరింపులకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఈ వీడియోలు కూడా చూడండి
మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..
Updated at - Apr 19 , 2025 | 09:41 PM