Share News

Huzurabad: గురుకుల హాస్టల్‌లో ఎలుకల కలకలం

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:03 AM

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని సైదాపూర్‌ బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులను ఎలుకలు కొరికాయి.

Huzurabad: గురుకుల హాస్టల్‌లో ఎలుకల కలకలం

  • ఇద్దరు విద్యార్థులకు గాయాలు

హుజూరాబాద్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని సైదాపూర్‌ బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థులను ఎలుకలు కొరికాయి. దీంతో ఆ ఇద్దరితో పాటు గదిలో ఉన్న 10మంది విద్యార్థులను హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి టీటీ ఇంజక్షన్లు ఇప్పించారు. హాస్టల్‌కు సమీపంలో రైస్‌ మిల్లులు ఉండడంతో ఎలుకలు వస్తున్నాయని, బోన్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రిన్సిపాల్‌ రాణి తెలిపారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

For Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 05:03 AM