Agriculture Admissions: ఆ 40% కోటాలో రైతు కూలీల పిల్లలకు 15%
ABN , Publish Date - May 04 , 2025 | 03:34 AM
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్య ప్రవేశాల్లో రైతుల పిల్లలకున్న 40 శాతం ప్రత్యేక కోటాలో ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు 15 శాతం సీట్లను ఇవ్వనున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య చెప్పారు.

ఈ ఏడాది నుంచి వ్యవసాయ విద్య ప్రవేశాల్లో అమలు
వ్యవసాయ వర్సిటీవీసీ ప్రొఫెసర్ జానయ్య
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్య ప్రవేశాల్లో రైతుల పిల్లలకున్న 40 శాతం ప్రత్యేక కోటాలో ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు 15 శాతం సీట్లను ఇవ్వనున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే ఉదే ్దశంతో ఈనెల 5 నుంచి జూన్ 13 వరకు ‘‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో రైతులు, రైతు కూలీలు, ఉపాధ్యాయులు, అభ్యుదయ రైతులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..