Share News

Family Meeting: ప్రధాని మోదీతో హెటిరో అధినేత పార్థసారథి భేటీ

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:00 AM

హెటిరో సంస్థల అధినేత, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని

Family Meeting: ప్రధాని మోదీతో హెటిరో అధినేత పార్థసారథి భేటీ

న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): హెటిరో సంస్థల అధినేత, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీతో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కుమార్తె కృష్ణ సింధూరి జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో నిర్మించిన అత్యాధునిక 1,400 పడకల సింధు హాస్పిటల్స్‌ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని పార్థసారథిరెడ్డి ఈ సందర్భంగా ఆహ్వానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 05:00 AM