Hyderabad: హైదరాబాద్లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం
ABN, Publish Date - Jul 31 , 2025 | 07:49 PM
హైదరాబాద్లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియాను ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున మంత్రి శ్రీధర్ బాబు, అమెరికా తరపున యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హాజరయ్యారు.

హైదరాబాద్ నానక్రాం గూడలో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వ తరపున కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, అమెరికా తరపున యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్

హైదరాబాద్లో వీసా అప్లికేషన్ల సంఖ్య ఏటా పెరుగుతుండడంతో కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం

వీసా కోసం వచ్చే వారు వేచిచూడగలిగే వాతావరణాన్ని కల్పించడం అభినందనీయం: మంత్రి శ్రీధర్ బాబు

వీసా అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా వచ్చే సందర్శకుల కోసం కొత్త వెయిటింగ్ ఏరియా రూపొందించామని తెలిపిన జెన్నిఫర్ లార్సన్

అమెరికన్ కాన్సులేట్ జనరల్కు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను బహుకరించిన మంత్రి శ్రీధర్ బాబు
Updated at - Jul 31 , 2025 | 08:08 PM