PM Modi Bihar Tour 2nd Day: బీహార్లో ప్రధాని మోదీ 2వ రోజు టూర్ హైలైట్స్
ABN, Publish Date - May 30 , 2025 | 02:15 PM
బీహార్ లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ కరకట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆపరేషన్ సింధూర్, నక్సలిజం, బీహార్ అభివృద్ధికి సంబంధించి ప్రసంగించారు.

బీహార్లో రెండో రోజు ప్రధాని మోదీ రూ.50వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు

NH–22లోని పాట్నా–గయా–దోభి సెక్షన్ను నాలుగు లేన్లుగా మార్చడం

NH–27లోని గోపాల్గంజ్లో రూ.5,520 కోట్ల విలువైన ఎలివేటెడ్ హైవే.. గ్రేడ్ మెరుగుదల

సోన్ నగర్-మహ్మద్ గంజ్ మధ్య రూ.1,330 కోట్లతో నిర్మించిన మూడవ రైలు మార్గం

నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-II (3x800 MW)కు శంకుస్థాపన

NH-119A లోని పాట్నా-అర్రా-ససారాం సెక్షన్ను నాలుగు లేన్లుగా విస్తరించడం

ఆరులైన్లుగా వారణాసి-రాంచీ-కోల్కతా హైవే (NH-319B), రాంనగర్-కచ్చి దర్గా స్ట్రెచ్

బక్సర్, భరౌలి మధ్య గంగా నదిపై కొత్త వంతెన నిర్మాణం

పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మాటామంతి

క్రికెటర్ సూర్య వంశీ, అతని కుటుంబ సభ్యులను కలిసిన ప్రధాని మోదీ
Updated at - May 30 , 2025 | 02:18 PM