కూలిన ఎయిరిండియా విమానం.. ఏకంగా 242 మంది..!

ABN, Publish Date - Jun 12 , 2025 | 04:01 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మేఘానిలో టేకాఫ్ అయిన ఫ్లైట్ వెంటనే కుప్పకూలింది. అలర్ట్ అయిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Updated at - Jun 12 , 2025 | 04:03 PM