ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన

ABN, Publish Date - Jun 10 , 2025 | 09:15 PM

సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 1/10

సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేసారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 2/10

రాజధాని అమరావతి, మహిళలపై జర్నలిస్ట్‌లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు మహిళలు ఖండించారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 3/10

రాష్ట్ర మహిళలందరికీ తక్షణమే సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 4/10

పలు చోట్ల సాక్షి దినపత్రికను తగలబెట్టి చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 5/10

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తెలుగు మహిళలు ర్యాలీలు చేశారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 6/10

జగన్, భారతి రెడ్డిలు మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 7/10

తిరుపతి జీవకోన‎లో స్వచ్ఛందంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 8/10

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి చెప్పుతో కొట్టిన మహిళలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 9/10

చిత్తూరులో సాక్షి పేపర్ మూసేయాలని, భారతి రెడ్డిని అరెస్ట్ చేయాలని నిరసన ర్యాలీ చేపట్టి సాక్షి పేపర్‎ను దహనం చేసిన మహిళలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన 10/10

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దేవీచౌక్‎లో ర్యాలీ నిర్వహించి సాక్షి పత్రికలను తగలబెడుతున్న కూటమి మహిళా నాయకులు

Updated at - Jun 10 , 2025 | 09:15 PM