ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Apr 27 , 2025 | 07:22 AM

విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో శతాబ్ది పూర్వ విద్యార్థుల భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన ఈ నూతన భవనం, ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated at - Apr 27 , 2025 | 07:22 AM