Price Hike: 15 నుంచి ఆడి కార్ల ధర పెంపు
ABN , Publish Date - May 03 , 2025 | 04:58 AM
ఆడి ఇండియా తన వాహనాల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయా రీ సంస్థ ఆడి ఇండియా తన వాహనాల ధరలను పెంచనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారత్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్ల ధరలను గరిష్టంగా 2 శాతం పెంచుతున్నట్లు పేర్కొం ది. పెరిగిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని ఆడి తెలిపింది.