Home » Car
తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా మనలూరు వద్ద బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
Fire Accident: గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద రోడ్డు డైవర్షన్లో నిలిపిన పాల వ్యాన్ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కాకినాడ నుండి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.
ఇనుప చువ్వల లోడుతో వంతెనపై వెళుతున్న ఓ లారీ ఎదురుగా కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న డీసీఎంను, ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈక్రమంలో లారీ, కారు వంతెనపై నుంచి 50అడుగుల లోతులో ఉన్న నదిలోకి పల్టీ కొట్టగా..
మహీంద్రా థార్ రాక్స్ ఎస్యూవీ ఆటోమోటివ్ రంగంలో ఒక సరికొత్త ట్రెండ్ను సెట్ చేస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో వస్తున్న ఎస్యూవీ ఇది.
నలుగురు చిన్నపిల్లలు ఆడుకుంటూ కారులోకి ఎక్కి కూర్చొని డోర్ వేసుకున్నారు. తర్వాత కారు డోర్ తీసేందుకు చిన్నారులు ప్రయత్నించినా వాళ్లకి వీలు కాలేదు. డోర్ ఆటోమెటిక్ లాక్ కావడంతో ఊపిరాడక చివరికి తుదిశ్వాస వదిలారు.
నెం.2 స్థానాన్ని తిరిగి సంపాదించేందుకు హ్యుండయ్ సంస్థ దూకుడు పెంచింది. కొత్త మోడల్స్, గ్రామీణ మార్కెట్, పాత కార్ల విక్రయాలపై దృష్టి పెట్టినట్లు సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు.
2035 నాటికి డ్రైవర్ లెస్ కార్లు మాత్రమే తయారవుతాయని ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాలో ఏఐ సాఫ్ట్వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్న అశోక్ ఎల్లుస్వామి అన్నారు.
ఆడి ఇండియా తన వాహనాల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
స్కోడా కంపెనీ తన రెండో తరం ‘కొడియాక్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.46.89 లక్షల ప్రారంభ ధరతో 7 సీట్ల సామర్థ్యంతో, ఈ కారు వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటుంది