నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో చేపడుతున్న పైవంతెనలు, అండర్పాస్లు, ఇతర పనులపై తక్షణం స్టే విధించేందుకు మంగళవారం హైకోర్టు నిరాకరించింది.
మీకు రేషన్కార్డు ఉందా? ఉంటే.. మీరు ఐటీఆర్ ఫైల్ చేశారా? ఎంత ఆదాయం చూపించారు? రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నట్లు ఐటీఆర్లో డిక్లరేషన్ ఇచ్చారా.....
వాహనాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకుగాను సరఫరాలను పెంచాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.
‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం’ మహిళా సాధికారతకు ఎంతో ఉపయోగకరంగా మారిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ నేత టీ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై స్పష్టత వస్తుందని ఆశలు పెట్టుకున్న ప్రజలకు సర్కారు...
రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో వార్షిక ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోపు చెల్లించిన వారికి ‘ఎర్లీ బర్డ్’ పథకంలో 5 శాతం రాయితీ లభించనుంది.
రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)లో 4.01 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో 14,553 పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా...
రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మహమ్మారిని నోటిఫైడ్గా వ్యాధిగా ప్రకటించాలని సర్కారు నిర్ణయించింది.