ఎన్ని కల నిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తూముకుంట గ్రామా నికి చెందిన కొంతమంది వ్యక్తులు పిర్యాదు చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం శెట్టిఆత్మకూర్లో అదృష్టం కలిసి వచ్చి అందరూ వార్డు సభ్యులు ఎస్సీ సామాజికవర్గం వారు ఎన్నిక కావడం విశేషం.
పంచాయతీ ఎన్నికలలో గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని మరోసారి రుజువు చేసిందని ప్రజాపాలనకు ఇదే నిదర్శనం అని జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత అన్నారు.
మూడో విడత గ్రామ పం చాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్లను పకడ్బందీగా నిర్వహించాలని మహబూబ్నగర్ క లెక్టర్ విజయేందిరబోయి ఆదేశించారు. చిన్న పొరపాటు కూడా జరుగొద్దని చెప్పారు.
ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలకు సమ ప్రాధాన్యంలో నిధులు, అభివృద్ధి పనులు కేటాయించడం తన ప్రాథమిక బాధ్యత అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలంటేనే ఆధిపత్య పోరు ఉంటుంది. పార్టీలు వృద్ధి చెందాలన్నా, ఎమ్మెల్యేలుగా గెలుపొందాలన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో గెలిచే ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల కేడర్ చాలా ముఖ్యం.
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తుంది. ఇప్పటి వరకు గెలిచిన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ముందంజలో ఉంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు రెండోస్థానంలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా సీతారామపురంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది.
మంచిర్యాల జిల్లా ముల్కల మండలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో ఆ విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి(సోమవారం)తో ముగిసింది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎలక్షన్ డిసెంబర్ 17న జరగనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఇన్ని రోజులు గ్రామాల్లో హోరెత్తించిన మైకులు మూగబోయ్యాయి.
స్టీల్ ప్లాంట్లోని బట్టీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డాడు.