• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

BRS vs Congress: ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?

BRS vs Congress: ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూల్లో పాగా వేసేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను వేదికగా ఎంచుకోవాలని భావిస్తోంది.

చికెన్‌, చేపలు తినేందుకు రాలేదు..

చికెన్‌, చేపలు తినేందుకు రాలేదు..

తాను కొల్లాపూర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు పెట్టిన చికెన్‌, చేప తినడానికి రాలేదు.

సంక్షేమం కోసం.. రూ.లక్ష కోట్లు ఖర్చు

సంక్షేమం కోసం.. రూ.లక్ష కోట్లు ఖర్చు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే   ప్రభుత్వంతో పోరాడుతాం

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో పోరాడుతాం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టి బీఆర్‌ఎస్‌ - బీజేపీలను ఓడించామని, ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే రోడ్డెక్కి ప్రజల తరఫున ప్రభుత్వంతో పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

బాల్యానికి ‘బంధం’ వద్దు

బాల్యానికి ‘బంధం’ వద్దు

బాల్యానికి మూడు ముళ్ల బంధం వద్దని, బాల్య వివాహం చేసి వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

డ్రై డేను తప్పక నిర్వహించాలి

డ్రై డేను తప్పక నిర్వహించాలి

డ్రై డేను తప్పక నిర్వహించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్దప్ప సూచించారు.

ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు

ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు

జిల్లాలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని ఎక్కువ ధరలకు విక్రయించిన, బ్లాక్‌కు తరలించిన చర్యలు తప్పవని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ హెచ్చరించారు.

సాగుబడిలో పాఠాలు

సాగుబడిలో పాఠాలు

నాగర్‌కర్నూల్‌ జిల్లా, బిజినేపల్లి మండలంలోని పాలెం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సాగు బడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు.

బీసీలకు ఇచ్చిన హామీ అమలు చేయాలి

బీసీలకు ఇచ్చిన హామీ అమలు చేయాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి

స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల బకాయి నిధులు చెల్లించటంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని గద్వాల జిల్లా బీజే పీ మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రశ్నించా రు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి