Home » Telangana » Mahbubnagar
మండ ల పరిధిలోని మాచర్ల గ్రామ సర్పంచ్ ఫలితం రాత్రి 12గంటలకు వెలువడింది.
తాజాగా గెలిచిన కూటమి స ర్పంచులు శుక్రవారం ఎమ్మెల్యే వర్గంలో చేరా రు.
ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్ ఆవరణలో ఉన్న సాయుధ చైతన్య పాఠశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ జయరాజ్ హాజరయ్యారు.
జవహర్ నవోద య విద్యాలయంలో ఒక్కసారి సీటు ల భిస్తే ఆరో తరగతి మొదలుకొని 12వ తర గతి వరకు నిశ్చింతగా చదువుకునే అవ కాశం ఉంది.
జోగుళాంబ గద్వా ల జిల్లా కేంద్రంలో గల భీంనగర్లో వెలసిన సంతాన వేణుగోపాలస్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెం డవ రోజు గురువారం రాత్రి ర థోత్సవాన్ని వైభవంగా నిర్వహిచా రు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లెక్కలు పక్కాగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్ అబ్జర్వర్ మహేశ్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించే పోలీంగ్ స్టేషన్లలో పోలీంగ్ నిర్వహణను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొం డ మండలంలోని జకినాలపల్లి సర్పంచ్గా ఎన్నికైన కదిరే శేఖర్యాదవ్కు గురువారం పితృవియోగం కలిగింది.
స్థానిక రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనుల్లో భాగంగా ఒకటో నెంబర్ ప్లాట్ఫాం మీద ఆగాల్సిన రైళ్లను గురువారం నుంచి అందుబాటులో ఉండవని రైల్వే అధికారులు తెలి పారు.
చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని జోగుళాంబ గద్వాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు.