• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

 సఫారీ పర్యాటకులకు కనువిందు

సఫారీ పర్యాటకులకు కనువిందు

నాగ ర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ అభయారణ్య ప్రాంతంలో సఫారీ టూర్‌ వెళుతున్న టూరి స్టులకు కనువిందు గొలిపేలా నాలుగు చిరు తలు, ఓ పెద్దపులి కనిపించాయి.

గెలుపే ధ్యేయంగా పని చేయాలి

గెలుపే ధ్యేయంగా పని చేయాలి

స్థా నిక సంస్థల ఎన్నికల్లో అందరూ కష్టపడి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో ఇన్‌చార్జి పి.విశ్వనాథన్‌ పిలుపునిచ్చారు.

‘ప్రైవేట్‌’ దోపిడీ

‘ప్రైవేట్‌’ దోపిడీ

ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తమ స్కూల్‌లో మంచి ర్యాంకులు వస్తున్నాయని, నాణ్యమైన విద్య అందిస్తున్నామని, నమ్మించి నట్టేట ముంచుతున్నాయి.

 అన్నింట్లో కమీషన్‌తో రూ.కోట్లకు పడగలెత్తారు

అన్నింట్లో కమీషన్‌తో రూ.కోట్లకు పడగలెత్తారు

సీడ్‌ కంపెనీలు, ఆర్గనైజర్ల దోపీడీతో నడిగడ్డలో రైతులు విలవిలలాడుతున్నారని, అప్పులకు వడ్డీలు కట్టలేక భూములు కోల్పోగా ఆర్గనైజర్లు మాత్రం వందల ఎకరాలతో కోట్లకు పడగలెత్తారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ ముందు రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

నిధుల్లేక నీరసిస్తూ...

నిధుల్లేక నీరసిస్తూ...

షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది.

ప్రతీ విద్యార్థి ఉన్నతంగా ఎదగాలి

ప్రతీ విద్యార్థి ఉన్నతంగా ఎదగాలి

ప్రతీ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం పోరాడుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

భూత్పూర్‌లో భారీ వర్షం

భూత్పూర్‌లో భారీ వర్షం

మండలంలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.

సుడి చెరువుకు కాలుష్య గండం

సుడి చెరువుకు కాలుష్య గండం

మండలంలోని పాతమొల్గర గ్రామ శివారులో ఉన్న సుడి చెరువులో పరిశ్రల నుంచి వచ్చిన కాలుష్యపు నీటితో చెరువు కలుషితమైందని ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

ఏరు నిండేలా కరుణించు.. కరువు తీరేలా ఆశీర్వదించు

ఏరు నిండేలా కరుణించు.. కరువు తీరేలా ఆశీర్వదించు

వ్యవసాయ పనుల ఆరంభం సందర్భంగా జైష్టశుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఏరువాక పండుగను పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి