Home » Telangana » Mahbubnagar
నాగ ర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో సఫారీ టూర్ వెళుతున్న టూరి స్టులకు కనువిందు గొలిపేలా నాలుగు చిరు తలు, ఓ పెద్దపులి కనిపించాయి.
స్థా నిక సంస్థల ఎన్నికల్లో అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో ఇన్చార్జి పి.విశ్వనాథన్ పిలుపునిచ్చారు.
ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తమ స్కూల్లో మంచి ర్యాంకులు వస్తున్నాయని, నాణ్యమైన విద్య అందిస్తున్నామని, నమ్మించి నట్టేట ముంచుతున్నాయి.
సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్ల దోపీడీతో నడిగడ్డలో రైతులు విలవిలలాడుతున్నారని, అప్పులకు వడ్డీలు కట్టలేక భూములు కోల్పోగా ఆర్గనైజర్లు మాత్రం వందల ఎకరాలతో కోట్లకు పడగలెత్తారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ముందు రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది.
ప్రతీ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం పోరాడుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి అన్నారు.
మండలంలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
మండలంలోని పాతమొల్గర గ్రామ శివారులో ఉన్న సుడి చెరువులో పరిశ్రల నుంచి వచ్చిన కాలుష్యపు నీటితో చెరువు కలుషితమైందని ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయ పనుల ఆరంభం సందర్భంగా జైష్టశుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఏరువాక పండుగను పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.