• Home » Telangana » Karimnagar

కరీంనగర్

మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన

మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన

జిల్లాలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న శుక్రవారం సభ కార్యక్రమాలతో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణపై అవగాహన వస్తోందని కలెక్టర్‌ పమేలాసత్పతి అన్నారు. శుక్రవారం స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని అంగనవాడీ కేంద్ర పరిధిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్‌ హాజరయ్యారు.

ముగిసిన ప్రచారం

ముగిసిన ప్రచారం

జిల్లాలోని మలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది. జిల్లా వ్యాప్తంగా 144 సర్పంచ్‌, 1,276 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

  సత్తా చాటిన బీసీలు

సత్తా చాటిన బీసీలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోయినా, జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వు చేసిన స్థానాలు పోనూ జనరల్‌స్థానాల్లో 82.60శాతం మంది అభ్యర్థులు బీసీవర్గాలకు చెందిన వాళ్లే గెలుపొందారు.

సమయం లేదు మిత్రమా..!

సమయం లేదు మిత్రమా..!

పల్లె పోరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. సమయం లేదు మిత్రమా.. అంటూ బరిలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులను పరుగులు పెట్టిస్తున్నారు. తొలి పంచాయతీ ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. ఐదు మండలాల్లో 79.57 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని తొలి విడతలో వేములవాడ, వేములవాడ రూరల్‌, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట ఐదు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు.

మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించాలి

మూతపడుతున్న పరిశ్రమలు తెరిపించాలి

టెక్స్‌ టైల్‌ పార్కులో మూత పడుతున్న పరిశ్రమలను తెరిపించాలని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు.

క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి..

క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి..

గెలుపు శాశ్వతం కాదు... ఓటమి ముగింపు కాదని , క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని తెలంగాణ వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల రమేష్‌బాబు అన్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

జిల్లాలో రోడ్డు ప్రమా దాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

 Peddapalli:  సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

Peddapalli: సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

కాల్వశ్రీరాంపూర్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో గెలు పొందిన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.

Peddapalli: అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి

Peddapalli: అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి

సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు

Peddapalli:  ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

Peddapalli: ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి