• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

విద్యార్థుల ఆకలి బాధలకు సెలవు

విద్యార్థుల ఆకలి బాధలకు సెలవు

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రీప్రైమరీ నుంచి జూనియర్‌ కళాశాలల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

సమస్యలు తెలుసుకొని.. భరోసా కల్పించి..

సమస్యలు తెలుసుకొని.. భరోసా కల్పించి..

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థా యిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ కె హరిత అధికారులను ఆదేశించారు.

మిల్లింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయండి

మిల్లింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయండి

మిల్లింగ్‌ ప్రక్రియ వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ కె హరిత మిల్లర్లను ఆదేశించారు.

నిర్మల్ జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు.. ఎగసిపడతున్న మంటలు

నిర్మల్ జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు.. ఎగసిపడతున్న మంటలు

నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ అడవుల్లోని హరితవనంలో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి దస్తూరాబాద్, దేవునిగూడ సమీపంలోని హరితవనంలో చెట్లు దగ్ధం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం

ఇటీవలి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్‌ ఐటీ కాలేజీ యాజమాన్యం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి.. సోమవారం నుంచి పీయూసీ 1,2.. ఇంజనీరింగ్ 1,2 సంవత్సరాల విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు

మహిళల అక్రమ రవాణా.. ఇద్దరిని రక్షించిన పోలీసులు

మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయించిన ఇద్దరు మహిళను పోలీసులు రక్షించారు.

ఉషస్సుల ఉగాది.. నవ్యతకు నాంది

ఉషస్సుల ఉగాది.. నవ్యతకు నాంది

ఉగాది పండగ నుంచే కొత్త ఏడాది మొదల వుతోంది. తెలుగు సంవ త్సరం శిశిర రుతువు ఫాల్గుణ అమావాస్య ముగియడంతో మరుసటిరోజు నూతన తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది.

అకాల వర్షం.. నేలరాలిన మామిడి

అకాల వర్షం.. నేలరాలిన మామిడి

జిల్లాలో బుధవారం ఈదురు గాలులు, ఉరుములుమెరుపులతో అకాలవర్షం కురిసింది. చె

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచవో అనిత హెచ్చరించారు.

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి