రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రీప్రైమరీ నుంచి జూనియర్ కళాశాలల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థా యిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అధికారులను ఆదేశించారు.
మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కె హరిత మిల్లర్లను ఆదేశించారు.
నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ అడవుల్లోని హరితవనంలో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి దస్తూరాబాద్, దేవునిగూడ సమీపంలోని హరితవనంలో చెట్లు దగ్ధం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవలి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ యాజమాన్యం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి.. సోమవారం నుంచి పీయూసీ 1,2.. ఇంజనీరింగ్ 1,2 సంవత్సరాల విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయించిన ఇద్దరు మహిళను పోలీసులు రక్షించారు.
ఉగాది పండగ నుంచే కొత్త ఏడాది మొదల వుతోంది. తెలుగు సంవ త్సరం శిశిర రుతువు ఫాల్గుణ అమావాస్య ముగియడంతో మరుసటిరోజు నూతన తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది.
జిల్లాలో బుధవారం ఈదురు గాలులు, ఉరుములుమెరుపులతో అకాలవర్షం కురిసింది. చె
స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచవో అనిత హెచ్చరించారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు.