• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

‘ఉపాధి’ చదువులు

‘ఉపాధి’ చదువులు

పాఠశాల స్థాయిలో వృత్తివిద్య కోర్సులను మరింతగా అందుబాటులోకి తీసుకరావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

తల్లిపాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది

తల్లిపాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది

తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవని, తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ పెంటుబాయి అన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సీఐ సంతోష్‌కమార్‌ సూచించారు. చింతలమానేపల్లి మండలంలోని బాబాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్పీ కాంతిలాల్‌, ఏఎస్పీ చిత్తరం జన్‌ ఆదేశాల మేరకు షీ టీం ఆధ్వర్యంలో ‘బాలికల భద్రత, విద్య వల్ల జీవిత విజయం’ అనే అంశంపై అవగాహన కల్పించారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు అందించాలి

అర్హులందరికీ రేషన్‌కార్డులు అందించాలి

అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం రేషన్‌కార్డులు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు.

 పుట్టగొడుగుల్లా హాస్టళ్లు

పుట్టగొడుగుల్లా హాస్టళ్లు

హాస్టళ్ల నిర్వహణ నేటి రోజుల్లో లాభసాటి వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలకు అనుగుణంగానేగాక వర్కింగ్‌ మెన్‌, ఉమెన్‌ హాస్టళ్ల పేరుతో కుప్పలుతెప్పలుగా వసతి గృహాలు పుట్టుకొస్తున్నాయి.

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అఽధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌ సూచించారు.

రోస్టర్‌ విధానంతో మాలలకు తీరని అన్యాయం

రోస్టర్‌ విధానంతో మాలలకు తీరని అన్యాయం

ఏకపక్ష రోస్టర్‌ విధానంలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుం దని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అద్యక్షుడు పిల్లి సుధాకర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో జరిగిన మాల మహానాడు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

వన మహోత్సవం లక్ష్యాలను సాధించాలి

వన మహోత్సవం లక్ష్యాలను సాధించాలి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్ర మంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధిం చాల ని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. గురువారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వన మహో త్సవంలో భాగంగా మొక్కలు నాటా రు

 చదివిన డిగ్రీ ఒకటి.. వైద్యం మరొకటి

చదివిన డిగ్రీ ఒకటి.. వైద్యం మరొకటి

జిల్లాలో వైద్యం విచ్చలవిడిగా మారింది. అర్హతలు లేకున్నా వైద్య చికిత్సలు చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. తెలిసీ తెలియని వైద్యం చేస్తూ స్థానిక డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది.

సైబర్‌ క్రైం ముఠా పట్టివేత

సైబర్‌ క్రైం ముఠా పట్టివేత

మంచిర్యాల జిల్లా జన్నా రంలో భారీ సైబర్‌ క్రైంకు పాల్పడుతున్న ముఠాలోని నిందితులను మంచిర్యాల పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం తన కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ వివరాలు వెల్లడించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి