• Home » YSR

YSR

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

YSR Kadapa District: వైఎస్ఆర్ జిల్లా పేరుపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ బేటీలో ఇకపై ఈ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించాలని నిర్ణయించింది. అందు కోసం ఈ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.

YS Sharmila : క్యారెక్టర్‌ ఖాళీ.. విలువలు సున్నా!

YS Sharmila : క్యారెక్టర్‌ ఖాళీ.. విలువలు సున్నా!

వైఎస్‌ జగన్‌కే విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.

Teacher Ashok Reddy : చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా..?

Teacher Ashok Reddy : చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా..?

‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేకి రూ.పది వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్‌ ఇచ్చింది.? ఎంత ఇచ్చింది.. చెప్పండి. ఇచ్చిన రూ.3 వేలతో చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా.?’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన వైఎ్‌సఆర్‌ ఉపాధ్యాయ సంఘం (టీఏ) నాయకుడు, టీచర్‌ అశోక్‌కుమార్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై నోటి దురుసు ప్రదర్శించారు.

హే రఘురాం

హే రఘురాం

నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్‌ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురాం సిమెంట్స్‌ ముఖ్యమైనది.

సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు

సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు

ఆస్తుల్లో వాటాల పంపిణీకి ఈడీ కేసులు, జప్తు కారణమనే వాదనను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్‌ కుమార్‌ తోసిపుచ్చారు.

Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు

Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు

Andhrapradesh: వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి తగాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘‘నాకు ఎంతో బాధ కలుగుతోంది. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల’’ అని అన్నారు.

జంతర్‌మంతర్‌  జగన్మాయ

జంతర్‌మంతర్‌ జగన్మాయ

దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చాలా మంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. పలువురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ.. జగన్ మాదిరిగా..

YS Jagan vs YS Sharmila: వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ..

YS Jagan vs YS Sharmila: వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ అభిమానులకు సంచలన లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖ రాసిన ఆమె.. అందులో సంచలన విషయాలు వెల్లడించారు.

రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చారు

రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చారు

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపరిచారని తర్వాత వచ్చిన వారు రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయ ఘాట్‌లో ఆమె సోమవారం వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.

CONGRESS: వైఎ్‌సఆర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

CONGRESS: వైఎ్‌సఆర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎ్‌సరాజశేఖర్‌రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు. సోమవారం వైఎ్‌సఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి