Home » YS Sharmila Assets
బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ సక్రమ పొత్తు పెట్టుకున్నారని, జగన్ది మాత్రం బీజేపీతో అక్రమ పొత్తు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్..
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేస్తుందనే విషయాన్ని వైసీపీ మర్చిపోయిందా.. లేదంటే షర్మిలను రాజకీయంగా దెబ్బతీయడానికి జగన్ అసత్య ప్రచారాన్ని చేస్తున్నారా.. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. షర్మిల నిజంగానే జగన్కు అన్యాయం చేస్తుందా.. లేదంటే జగన్ తన సోదరి షర్మిల, తల్లి విజలక్ష్మికి అన్యాయం ..
జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో విషయం బయటకు వచ్చింది. గతంలో తన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మికి ఇచ్చిన వాటా షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. దీంతో కుటుంబ ఆస్తుల వివాదం..
ఆస్తుల్లో వాటాల పంపిణీకి ఈడీ కేసులు, జప్తు కారణమనే వాదనను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్ కుమార్ తోసిపుచ్చారు.
Andhra Pradesh: వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ (AP Elections) ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఈ అఫిడవిట్లలో అభ్యర్థులు ఆస్తులతో పాటు అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సొంత సోదరి వైఎస్ షర్మిళా రెడ్డి (YS Sharmila Reddy) అఫిడవిట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ ప్రభుత్వం.. సొంత కుటుంబాన్ని వదలలేదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహం గురించి ట్విటర్ వేదికగా స్పందించారు. నిన్న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్లోని జోథ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను ఎక్స్ వేదికగా షర్మిల షేర్ చేశారు. అందమైన జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్.. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిందని షర్మిల తెలిపారు.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్టపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.