Home » Yogi Adityanath
హరిద్వార్లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ఉత్తరప్రదేశ్కు చెందిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.
ఈస్ట్ పాకిస్థాన్ కు చెందిన వేలాది మంది 1960-1975 మధ్య కాలం నుంచి శరణార్ధులుగా యూపీలో పునరావాసం పొందుతున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. ఈ మేరకు వారికి ఓ శుభవార్త చెప్పారు.
శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్ కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్లో పరిస్థితులను ‘బుల్లెట్ రాజ్’తో అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు 'ఏక్ పెడ్ మా కే నామ్'(అమ్మ పేరిట ఒక మొక్క) క్యాంపెయిన్ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 52 కోట్ల మొక్కలు నాటనుంది. 5 లక్షల ఎకరాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఒక అద్భుత విజయమని సీఎం..
Pankhuri Tripathi Fee Waiver: ముఖ్యమంత్రి యోగి కూడా సానుకూలంగా స్పందించాడు. పంఖురి స్కూలుకు కట్టాల్సిన 18 వేల రూపాయలు మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే, స్కూలు మాత్రం డబ్బులు మాఫీ చేయడానికి ఒప్పుకోలేదు.
ట్రాన్స్జెండర్స్కి స్వావలంబన చేకూర్చడానికి, సమాజంలోని ప్రధాన స్రవంతితో వాళ్లని మమేకం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. నైపుణ్యాల ఆధారంగా శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాది కోసం వారికి రుణ సహాయం కూడా..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు లక్నోలో నిర్వహించిన జనతా దర్బార్లో ఓ చిన్నారి పాల్గొంది. తన మనసులోని మాటను ముద్దుముద్దు మాటలతో వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది.
పాకిస్థాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మే 7న జరిపిన మిలటరీ దాడులపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, నిపుణులైన సర్జన్లులా మన బలగాలు సత్తా చాటుకున్నాయని చెప్పారు. ''నిపుణులైన డాక్టర్లు, సర్జన్లు ఎలా వ్యవహరిస్తారో మన బలగాలు కూడా అలాగే పనిచేశాయి. ఉగ్రవాద మూలాలలై ప్రతిభావంతంగా దాడులు జరిపాయి'
ఉగ్రవాదం కుక్కతోక లాంటిదని, దాన్ని సరిచేయాలంటే శాంతి వచనాలు పనిచేయవని, వారి సొంత భాషలోనే సమాధానం ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అదే బాటలో ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ప్రపంచానికి గట్టి సందేశం ఇచ్చిందని చెప్పారు.