Home » Wife and Husband Relationship
Vijayapura News: ఇది తేజుకు నచ్చలేదు. భర్తపై పగ పెంచుకుంది. ఎలాగైనా భర్తను చంపాలనుకుంది. ఆదివారం తెల్లవారుజామున కత్తితో అతడి మెడపై పొడిచింది. దీంతో అతడు గట్టిగా కేకలు పెట్టాడు. ఆ కేకలు విని కుటుంబసభ్యులు అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు.
Karnataka Kolar: పెద్దల్ని ఒప్పించి గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొంత కాలం అత్తింటి వారు రష్మితో బాగానే ఉన్నారు. తర్వాతి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ విషయానికి ఆమెను టార్చర్ చేసేవారు. అదనపు కట్నం తెమ్మంటూ తిట్టే వారు.. కొట్టేవారు.
Wife With 4 Lovers: భార్య రితాన్షి మగ స్నేహితులతో కలిసి తరచుగా మందు తాగేది. వారితో వెళ్లి.. కొన్ని రోజుల పాటు ఇంటికి వచ్చేదే కాదు. ఈ నేపథ్యంలోనే ఆమె తన నలుగురు ప్రియుళ్లతో భర్త హత్యకు ప్లాన్ చేసింది.
కులదీప్ దంపతులకు ఓ ఇద్దరు కొడుకులు ఉన్నారు. క్యాన్సర్ ఉన్నట్లు తేలటంతో అతడు బాగా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తన లైసెన్స్ గన్ తీసుకున్నాడు.
Uttarakhand Man And Wife: ఆ మహిళకు ఆడపిల్ల పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయి. కొడుకును కననందుకు ఆమెను ఇంటినుంచి పంపేశారు. డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పి.. అత్తింటివారు ఆమెను ఇంటికి పిలిచారు. ఆమె ఇంటికి వెళ్లగా లోపల బంధించారు.
Thailand Man: రెండు వారాల పసి పిల్లాడని కూడా చూడకుండా అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ అరటి చెట్టుకింద నేలపై బాబును పడుకోబెట్టాడు. తర్వాత ఫొటో తీసి దాన్ని భార్యకు పంపాడు.
Kanpur Man Video Call: భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఎనిమిది నెలల క్రితం రాధ పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత రాలేదు. గురువారం ఇద్దరూ ఫోన్ కాల్ ద్వారా గొడపడ్డారు. తర్వాత అతడు వీడియో కాల్ చేశాడు.
రాకేష్ భార్యను చంపిన తర్వాత శవాన్ని ముక్కలుగా కోశాడు. ఆ కోసిన శరీర భాగాలను ఓ సూట్ కేసులో కుక్కాడు. సూట్ కేసు బరువుగా ఉందని చెప్పి అక్కడే పడేశాడు. తర్వాత గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు రంగంలోకి రాకేష్ను వెతికి పట్టుకున్నారు. విచారణలో భార్యను ఎందుకు చంపాడో చెప్పాడు.
Gwalior News: రజ్నీ తరచుగా పుట్టింటికి వెళుతూ ఉండేది. దీంతో అనిల్కు అనుమానం వచ్చింది. ఆమె మీద నిఘా పెట్టాడు. అప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన పుట్టింటి దగ్గర ఉండే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.
అనుజ్ భార్య గంటలు గంటలు పరాయి మగాళ్లతో ఫోన్లో మాట్లాడుతుంది. ఇది అతడికి నచ్చలేదు. భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై పరాయి మగాళ్లతో మాట్లాడవద్దని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. పగ పెంచుకున్న భార్య అతడ్ని చంపడానికి ప్లాన్ వేసింది.