• Home » VIJAYASHANTHI

VIJAYASHANTHI

Vijayashanti: మోసం చేసి నా పార్టీని విలీనం చేసుకున్నారు: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..

Vijayashanti: మోసం చేసి నా పార్టీని విలీనం చేసుకున్నారు: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముగ్గురికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం వారంతా నేరుగా గాంధీ భవన్‍కు చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు.

Telangana MLC: రాములమ్మకు భలే ఛాన్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీళ్లే..

Telangana MLC: రాములమ్మకు భలే ఛాన్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీళ్లే..

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించింది. ముఖ్యంగా విజయశాంతి పేరును ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది.

Vijayashanti: కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్...

Vijayashanti: కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్...

Telangana: రాములమ్మ అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి గతేడాదే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో రాములమ్మకు కీలక పదవి కూడా లభించింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్‌ కో-ఆర్డినేటర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌ పార్టీ గురించి విజయశాంతి మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Vijayashanti :  ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అలా మాట్లాడిస్తున్నారు

Vijayashanti : ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అలా మాట్లాడిస్తున్నారు

బీఆర్ఎస్ ( BRS ) అధినేత కేసీఆర్‌ ( KCR ) ని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో గత నాలుగు రోజులుగా కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు కలిసి బయటకొస్తున్నారు. ఆ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఆర్నెళ్లకన్నా ఎక్కువ ఉండదని.. మళ్లా తిరిగి తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెప్పించడం సరిదిద్దుకోలేని తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Vijayashanti: ఆ విషయంలో.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే..

Vijayashanti: ఆ విషయంలో.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే..

అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపించాలని,

Hanmantha Rao: రాములమ్మ రాకతో పద్మక్క గుండెల్లో రైళ్లు

Hanmantha Rao: రాములమ్మ రాకతో పద్మక్క గుండెల్లో రైళ్లు

రాములమ్మ రాకతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ( పద్మక్క ) ( Padmadevender Reddy ) గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు ( Mainampally Hanmantha Rao ) అన్నారు.

Vijayashanti:  నన్ను తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి

Vijayashanti: నన్ను తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి

రాములమ్మని తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని టీ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti ) అన్నారు.

Vijayashanti:   కేసీఆర్ నాటిన మొక్క బీజేపీని నాశనం చేసింది

Vijayashanti: కేసీఆర్ నాటిన మొక్క బీజేపీని నాశనం చేసింది

సీఎం కేసీఆర్ ( CM KCR ) నాటిన ఒక మొక్క బీజేపీ ( BJP ) పార్టీని నాశనం చేసిందని.. ఆ వ్యక్తిపై కేసీఆర్ పెట్టిన కేసులు ఏమయ్యాయి?.. బీజేపీ దానికదే నాశనం అయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ( Vijayashanti ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vijayashanthi : కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాములమ్మకు కీలక బాధ్యతలు

Vijayashanthi : కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాములమ్మకు కీలక బాధ్యతలు

బీజేపీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో విజయశాంతి ఆ పార్టీని వీడి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నిన్న అలా చేరారో లేదో.. ఇవాళ ఆవిడకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి అప్పగించింది. ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్‌, రాములు నాయక్‌, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్‌, రమేష్‌, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్‌, రామ్మూర్తి నాయక్‌, అలీ బిన్‌ ఇబ్రహీం, దీపక్‌ జాన్‌ను నియమించింది.

Vijayashanthi: కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చేసిన రాములమ్మ

Vijayashanthi: కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చేసిన రాములమ్మ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు హామీతో విజయశాంతి హస్తం పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి