• Home » Vasantha Venkata Krishna Prasad

Vasantha Venkata Krishna Prasad

TDP MLA Cries: కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే!

TDP MLA Cries: కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే!

TDP MLA Cries: మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి కట్టా నరసింహరావు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ హైదరాబాద్ నుంచి నక్కలంపేటకు చేరుకున్నారు. నరసింహరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహరావు మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్యే.

Vasanthakrishna: త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్

Vasanthakrishna: త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్

Andhrapradesh: మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు వద్ద లంచాలు, బిల్లులు ఇప్పించడానికి జోగి రమేష్, 20, 30 శాతం కమిషన్ తీసుకున్నారని.. తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. వెంకటేశ్వరస్వామిని నమ్ముతావో, ఏసు ప్రభువును నమ్ముతావో తెలియదు వందశాతం నువ్వు లంచం తీసుకున్నావు అంటూ...

Vasantha Venkata Krishna Prasad: జగన్  నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

Vasantha Venkata Krishna Prasad: జగన్ నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు సీఎం చంద్రబాబు ఉత్తమ పాలన అందించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చేయూతనిచ్చారని అన్నారు

MLA Krishna Prasad: వానలు, వరదలు.. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పిలుపు..

MLA Krishna Prasad: వానలు, వరదలు.. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పిలుపు..

ఇవాళ(బుధవారం) తెల్లవారుజూము నుంచి ఎన్టీఆర్, గుంటూరు, తూ.గో. జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.

Parthasarathi:  ఏపీలో కొత్త కాలనీలపై మంత్రి పార్థసారధి ఏమన్నారంటే?

Parthasarathi: ఏపీలో కొత్త కాలనీలపై మంత్రి పార్థసారధి ఏమన్నారంటే?

Andhrapradesh: జిల్లాలోని జి.కొండూరులో, మైలవరం మండల పరిధిలోని పూరగుట్ట లే అవుట్లలో ఇళ్ల నిర్మాణలను ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లు గురువారం పరిశీలించారు. నివాసితులతో మంత్రి పార్థసారథి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Vasantha Krishna: జోగి తనయుడి అరెస్ట్‌పై ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఏమన్నారంటే?

Vasantha Krishna: జోగి తనయుడి అరెస్ట్‌పై ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఏమన్నారంటే?

Andhrapradesh: మాజీ మంత్రి జోగిరమేష్‌పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడు మైలవరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ... మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ అరెస్ట్‌పై స్పందించారు.

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్

వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.

AP Elections: చెల్లి చేసే ఆరోపణలు సాక్షిలో రాస్తే బాగుంటుందేమో!.. వసంత ఎద్దేవా

AP Elections: చెల్లి చేసే ఆరోపణలు సాక్షిలో రాస్తే బాగుంటుందేమో!.. వసంత ఎద్దేవా

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. - మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు. ‘‘తన అడుగులకు మడుగులోత్తలేదని.. టిక్కెట్ ఇస్తా... ఖర్చులు మొత్తం నేనే భరిస్తా..

Mylavaram: ఓడిస్తానంటున్న జగన్.. గెలిచి తీరుతానంటున్న వసంత.. ఇంత ధీమా ఎలా..!?

Mylavaram: ఓడిస్తానంటున్న జగన్.. గెలిచి తీరుతానంటున్న వసంత.. ఇంత ధీమా ఎలా..!?

మైలవరం (Mylavaram) నియోజకవర్గ తాగు, సాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యమని మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్రహీంపట్నం మండల తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. 5 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్‌తో (Vasantha Krishna Prasad) ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి..

AP Elections: మైలవరంలో వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీపీ

AP Elections: మైలవరంలో వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీపీ

Andhrapradesh: ఎన్నికల వేళ అధికారపార్టీ వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా రెడ్డిగూడెం ఎంపీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎంపీపీతో పాటు రెడ్డిగూడెం మండలం నుంచి 60 కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు నాయకుడు వైసీపీని వీడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు రామినేని దేవీప్రావీణ్య కూడా వైసీపీకి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి