Home » Ukraine
రష్యా 2022లో దండెత్తినప్పటి నుంచి ఆ దేశంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు సాగిస్తోంది. అయితే ఈసారి అనుసరించిన కార్యాచరణ పద్ధతి మాత్రం వీటికి పూర్తి భిన్నంగా జరిగింది. ఏడాదిన్నర పాటు జరిపిన పక్కా ప్లానింగ్తో 'స్పైడర్ వెబ్' ఆపరేషన్కు ఉక్రెయిన్ దిగింది.
ప్రెసిడెంట్ (పుతిన్) ఎయిర్ రూట్పై ప్రయోగించిన ఉక్రెయిన్ డ్రోన్ను అక్కడికి చేరకముందే మార్గమధ్యంలోని రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టం అడ్డుకుని కుప్పకూల్చినట్టు అధికారులు చెప్పారు. ప్రెసిడెంట్ కాన్వాయ్ను గాల్లో ఉండగానే ఢీకొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిపిన దాటి యత్నంగా దీనిని రక్షణ విభాగం సీనియర్ అధికారి పేర్కొన్నట్టు రష్యా మీడియా తెలిపింది.
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.
రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్ (Trump Putin Call) ద్వారా సంభాషించినట్లు చెప్పారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. తాజాగా ఒకేరోజు భారత్-పాకిస్తాన్, ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందాలను కుదిర్చి ప్రపంచ శాంతి సాధనలో కీలక పాత్ర పోషించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్టైతేనే రష్యాతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధమని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించాలని పుతిన్ను కోరారు.
రష్యాతో వివాదం కొనసాగుతున్న వేళ.. ఉక్రెయిన్ తాజాగా డ్రోన్ల దాడి చేసి మాస్కోపై విరుచుకుపడింది. ఈ క్రమంలో 100 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించి, రష్యా భూభాగంలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా దాడులు చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఈస్టర్ పండుగ నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఇది ఎంత సమయం వరకు అమల్లో ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలలు తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా, కాదా అనేది మేము తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో చెప్పారు.
గ్రహాంతరవాసులు ఉన్నాయా.. లేవా అనే ప్రశ్న ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దీనికి చాలా మంది ఉన్నాయనే సమాధానం చెబితే.. మరి కొందరు లేవని నమ్ముతారు. తాజాగా గ్రహాంతరవాసులకు సంబంధించి ఓ షాకింగ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..