• Home » Tripura

Tripura

MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..

MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..

MPs Vs MLAs: ఎంపీల జీతాలు ఇటీవల కేంద్రం పెంచింది. అయితే ఎంపీల జీతాల కంటే.. ఎమ్మెల్యేల జీతాలే అత్యధికంగా ఉన్నాయి. అదీకాక ఎన్నికల వేళ.. ఎంపీ సీటు కంటే.. ఎమ్మెల్యే సీటుకే డిమాండ్ అధికంగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే.

Agartala: వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేసిన బంగ్లా హైకమిషన్

Agartala: వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేసిన బంగ్లా హైకమిషన్

వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేస్తున్నట్టు అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ మంగళవారంనాడు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.

Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం

Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం

కొన్ని గంటల వ్యవధిలోనే త్రిపురలో మరో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. దక్షిణ త్రిపుర జిలాల్లో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఐదవ తరగతి విద్యార్థినిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

Amit Shah: త్రిపురలో ముగిసిన తిరుగుబాటు

Amit Shah: త్రిపురలో ముగిసిన తిరుగుబాటు

దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో రెండు తిరుగుబాటు గ్రూపులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాయి.

Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

పొరుగున్న బంగ్లాదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అంతలో ఆ ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారత్‌ వ్యక్తి అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిపై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని జైలు నుంచి విడుదల చేయలేదు. మరో 26 ఏళ్ల తమ కస్టడీలోనే ఉంచారు. దాంతో 37 ఏళ్లు బంగ్లా జైల్లో మగ్గిన అతడు తాజాగా విడుదలై.. భారత్‌లోని స్వగ్రామంలో ఇంటికి చేరుకున్నాడు.

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులైన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Tripura: రైల్వేస్టేషన్‌లో బంగ్లాదేశీయులు అరెస్ట్

Tripura: రైల్వేస్టేషన్‌లో బంగ్లాదేశీయులు అరెస్ట్

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 23 మంది బంగ్లాదేశీయులను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం వీరంతా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ క్రమంలో అస్సాం వెళ్లేందుకు వీరు అగర్తలా రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.

Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.

Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ

Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి