Home » Telugu states
అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది.
పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే వరద జలాలను ఆయా ప్రాజెక్ట్లకు తరలిస్తామని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మంగళవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు, తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు..
Farmers: దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందీ భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో వర్ష పాతం సమృద్ధిగా కురుస్తోందని వివరించింది. అయితే తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం కాస్తా తక్కువగా కురుస్తోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
KRMB: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా నీటి వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఈరోజు కేఆర్ఎంబీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలు దూకుడు పెంచాయి. ఈ రోజు ఏపీలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లు శాంతికుమారి, నీరబ్ కుమార్ ప్రసాద్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా భేటీ అయ్యారు. అధికారుల కమిటీ సమావేశానికి ప్రాధాన్యం సంతరించకుంది.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గతంలో బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన విశ్వప్రయత్నాలు సెప్టెంబర్-10 నాటితో ఫలించాయి. ఇక ఏపీకి కూడా శుభవార్తే వచ్చింది.. ఈ మేరకు మంగళవారం రాత్రి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది...