• Home » Tamilnadu News

Tamilnadu News

వైభవంగా సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతి పట్టాభిషేకం

వైభవంగా సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతి పట్టాభిషేకం

తమిళనాడులోని కుర్తాళంలో ఉన్న సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా దత్తేశ్వరానంద భారతి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెలుగు వారైన మౌనస్వామి స్థాపించిన ఈ పీఠంలో ఎందరో రుషులు, మునులు తపస్సు...

 Gukesh:గుకేష్‌కు ప్రధాని, సీఎం చంద్రబాబు అభినందనలు

Gukesh:గుకేష్‌కు ప్రధాని, సీఎం చంద్రబాబు అభినందనలు

నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2025లో ఘన విజయం సాధించిన తెలుగు తేజం గుకేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు గుకేష్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

Viral Video: బస్ రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. కండెక్టర్ లేకపోయి ఉంటే..

Viral Video: బస్ రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. కండెక్టర్ లేకపోయి ఉంటే..

Tamilnadu Bus Driver: బస్సులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం కాక భయపడిపోయారు. అక్కడే ఉన్న ఓ మహిళ గుండెపోటు వచ్చిన డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేసింది. ఆయన లేవలేదు.

SC-TN: ED అన్ని పరిమితులు దాటుతోంది.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

SC-TN: ED అన్ని పరిమితులు దాటుతోంది.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్ TASMACపై దర్యాప్తులో ED చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈడీ అన్ని పరిమితులు దాటుతోందని వ్యాఖ్యానించింది.

Rajya Sabha By Election: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై

Rajya Sabha By Election: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అన్నామలై, మందకృష్ణ మాదిగ, స్మృతి ఇరానీ వంటి పేర్లు చర్చల్లో ఉన్నాయి

120 Year Old: 120 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలా.. 50 ఏళ్లుగా అదే పని

120 Year Old: 120 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలా.. 50 ఏళ్లుగా అదే పని

120 Year Old: తమిళనాడుకు చెందిన మహ్మద్ అబు సలీమ్ వయసు ప్రస్తుతం 120 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికీ కూడా లడ్డూలు చేసి అమ్ముతూ ఉన్నాడు. దాదాపు 50 ఏళ్ల నుంచి లడ్డూలు చేసి అమ్ముతున్నాడు.

Tamil Nadu Government: స్వయంప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు

Tamil Nadu Government: స్వయంప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు

తమిళనాడు సర్కారు గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ 1971లో ఏర్పడిన జస్టిస్‌ రాజమన్నార్‌ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్వయం ప్రతిపత్తి పరిరక్షణపై నివేదిక రూపొందిస్తుందని, మధ్యంతర నివేదిక వచ్చే జనవరిలో సమర్పిస్తారని తెలిపారు

Tamil Nadu: గవర్నర్‌ ఆమోదం లేకుండానే చట్టాలైన 10 బిల్లులు

Tamil Nadu: గవర్నర్‌ ఆమోదం లేకుండానే చట్టాలైన 10 బిల్లులు

తమిళనాడు రాష్ట్రంలో, గవర్నర్ ఆమోదం లేకుండా పది బిల్లులు చట్టరూపం దాల్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఈ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లు పరిగణించాలన్న తీర్పు ఇచ్చింది. ఇందులో, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల చాన్సలర్‌ పదవిని ముఖ్యమంత్రి కోసం మార్చడం, వివిధ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణలు ఉన్నాయి

Tamil Name Board: నేమ్‌బోర్డులు తమిళంలో లేకుంటే 2వేలు ఫైన్‌

Tamil Name Board: నేమ్‌బోర్డులు తమిళంలో లేకుంటే 2వేలు ఫైన్‌

తమిళంలో నేమ్‌బోర్డులు ఏర్పాటు చేయని సంస్థలకు మే నెల నుంచి రూ. 2వేల జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, దుకాణాలు, హోటళ్లు ఇలా అన్ని చోట్ల తమిళంలో పెద్దగా, ఇంగ్లిష్‌లో చిన్నగా పేర్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది

BJP-AIADMK alliance: ఏపీలోవలే.. తమిళనాట బీజేపీ-అన్నాడీఎంకే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా?

BJP-AIADMK alliance: ఏపీలోవలే.. తమిళనాట బీజేపీ-అన్నాడీఎంకే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా?

ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం తర్వాత తమిళనాట కూడా భారీ ఆశలు పెట్టుకుంటోంది బీజేపీ. అందుకోసమే ఎన్నికలకు ఏడాది ముందే అన్నాడీఎంకేతో పొత్తు ప్రకటించింది. జనసేనాని ప్రచారం కూడా తమిళనాట ఎంతోకొంత లాభిస్తుందని ఆశిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి