Home » T20 WC 2026
భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుది పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
ఇంగ్లండ్తో సెమీ్సలో బౌలర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. బ్యాటర్ల రాణింపుతో భారత్ 253/7 స్కోరుతో అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది.....
పొట్టి ప్రపంచకప్లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమ్ఇండియా.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటంటే...
భారత్తో నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ ఇచ్చిన క్యాచ్ను మిస్ చేయడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పదు. సంజూ మొదట్లోనే అవుట్ అయ్యి ఉంటే భారత ఇన్నింగ్స్, ఈ మ్యాచ్ ఫలితంగా మరోలా ఉండేది అనడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.
టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్: భారత్- ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్..
భారత్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్కు ఏకంగా 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
పది ఓవర్లు ముగిసే సరికి భారత్ పటిష్ఠ స్థితిలో ఉంది. రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో సంజూ, శివమ్ దూబే ఉన్నారు.
ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతూ భారత్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 67-1
భారత్తో నేడు జరుగుతున్న టీ20 సెమీస్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ను ఎంచుకుంది. దీంతో, భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.