• Home » Statue

Statue

PV Statue: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు

PV Statue: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు

PV Statue: ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్‌లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత స్థలంలో తగు ఏర్పాట్లకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ పలు సూచనలు చేసింది.

Tension.. Tension.. సికింద్రాబాద్ మోండ మార్కెట్ వద్ద టెన్షన్.. టెన్షన్..

Tension.. Tension.. సికింద్రాబాద్ మోండ మార్కెట్ వద్ద టెన్షన్.. టెన్షన్..

సికింద్రాబాద్ మోండ మార్కెట్ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి.

Nitin Gadkari: అలా చేస్తే శివాజీ విగ్రహం కూలేది కాదు... నితిన్ గడ్కరి ఆసక్తికర వ్యాఖ్యలు

Nitin Gadkari: అలా చేస్తే శివాజీ విగ్రహం కూలేది కాదు... నితిన్ గడ్కరి ఆసక్తికర వ్యాఖ్యలు

సముద్ర తీరానికి దగ్గరగా బ్రిడ్జిలు నిర్మించేటప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ తప్పనిసరిగా వాడాలని, ఛత్రపతి శివాజీ విగ్రహానికి కూడా ఆ పని చేసుండాల్సిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు.

Sivaji statue collapse: శివాజీ విగ్రహం కూలిపోవడంపై అజిత్ పవార్ క్షమాపణ

Sivaji statue collapse: శివాజీ విగ్రహం కూలిపోవడంపై అజిత్ పవార్ క్షమాపణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది సింధుదుర్గ్‌లో ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కుప్పకూలడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ క్షమాపణ తెలిపారు. శివాజీ తమ దైవమని, విగ్రహం కూలిపోవడం దురదృష్టకరమని అన్నారు.

Mumbai : కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

Mumbai : కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

మహారాష్ట్రలో ప్రారంభించిన 8 నెలలకే ఛత్రపతి శివాజీ మహరాజ్‌ 35 అడుగుల భారీ విగ్రహం కుప్పకూలింది.

Maharashtra: కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం.. గత ఏడాది దీనిని ఆవిష్కరించిన మోదీ

Maharashtra: కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం.. గత ఏడాది దీనిని ఆవిష్కరించిన మోదీ

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గత ఏడాది అట్టహాసంగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ (Sivaji Maharaj) 35 అడుగుల ఎత్తైన విగ్రహం సోమవారంనాడు కుప్పకూలింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్‌లోని ఈ విగ్రహం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.

Statues Row: ఆ మహనీయుల విగ్రహాలను యథాస్థానంలోకి తీసుకురండి... ఖర్గే లేఖ

Statues Row: ఆ మహనీయుల విగ్రహాలను యథాస్థానంలోకి తీసుకురండి... ఖర్గే లేఖ

పార్లమెంటు ప్రాంగణంలోని మహనీయులు విగ్రహాలను వేరే చోటికి తరలించడంపై కాంగ్రెస్ భగ్గుమంది. మహాత్మాగాంధీ, శివాజీ, బీఆర్ అంబేద్కర్ తదితర మనీయుల విగ్రహాలను తిరిగి యథాతథ స్థానాల్లోకి తీసుకురావాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లకు లేఖ రాశారు.

Vijayawada: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం

Vijayawada: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం

విజయవాడ: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం జరిగింది. బీఆర్‌టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి